grideview grideview
  • Jul 17, 02:12 PM

    విశాఖలో దొరికిన భారీ పేలుడు పదార్థాలు

    విశాఖపట్నంలో భారీగా అమోనియం నైట్రోట్, జిలెటిన్ స్టిక్స్ తరలిస్తున్న వాహనాన్ని విశాఖ జిల్లా పోలీసులు రోలుగుంట్లో పట్టుకున్నారు. 32 బస్తాల అమోనియం నైట్రేట్, 1500 డిటోనేటర్లు, 200 జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన ఇద్దరిని అరెస్ట్...

  • Jul 16, 12:07 PM

    విశాఖ లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ?

    విశాఖ ఏజెన్సీ గ్రామాలు వణుకుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనితో అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? అన్న పరిస్థితి నెలకొంది. విశాఖలోని ఏజెన్సీ ప్రాంతాలలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆరు...

  • Jul 15, 07:28 AM

    దర్శకుడు పూరి ఇంట్లో సర్పంచ్ ఎన్నికల పోరు ?

    అసలే సినిమా షూటింగులతో బిజీగా ఉండే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కు మరో టెన్షన్ వచ్చిపడింది. ఆయన గతంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబానికి దర్శకుడి పూరీ జగన్నాధ్ కుటుంబానికి సన్నిహిత సంబందాలు...

  • Jul 13, 11:56 AM

    వ్యభిచారంలో చిక్కిన డాక్టర్ భార్య ?

    ఇటీవల కాలంలో ఉన్నత స్థానంలో ఉన్న మహిళలు వ్యభిచారంలోకి దిగుతున్నారు. అయితే వారు ఏ ఉద్దేశంతో ఈ ఊబిలో దిగుతున్నరనేది మాత్రం ఎవరికి అర్థం కావటంలేదు. పోలీసులు వ్యభిచార ఇళ్లపై దాడులు చేసినప్పుడు ఇలాంటి మహిళలు పడ్డుబడుతున్నారు. వారి వివరాలు తెలుసుకున్న...

  • Jul 12, 11:46 AM

    ఢిల్లీలో సమైక్యాంద్ర జేఏసీ? విశాఖలో బంద్

    సమైక్యాంధ్రను కాంక్షిస్తూ విద్యార్థి జేఏసీ సభ్యులు ఢిల్లీలో నిరసన తెలుపుతున్నారు. సమైక్యాంద్ర విద్యార్థి ప్రతినిధి కిషోర్ కుమార్ ఆద్వర్యంలో జరుగుతుంది. ఢిల్లీ పెద్దలను కలిసి రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరినట్లు సమాచారం. తెలంగాణ అంశం పై రోడ్డు మ్యాప్ అడగడాన్ని తీవ్రంగా...

  • Jul 11, 02:46 PM

    రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌కే నష్టం

    రాష్ట్ర విభజన జరిగితే కాంగ్రెస్‌ పార్టీకే నష్టం జరుగుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖా మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. తాను సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటానని భరోసా ఇచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించాలని కోరుతూ ఎయు పూర్వ విద్యార్ధుల...

  • Jul 10, 06:10 PM

    సమైక్యాంధ్ర మహాసభ : గంటా

    ఈనెల 16న అనంతపురంలో సమైక్యాంధ్ర మహాసభను నిర్వహిస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన ఈరోజు విశాఖ పట్నంలో మాట్లాడారు. తాను సమైక్యాంధ్రనే కోరుకుంటున్నానని చెప్పారు. ఈనెల 12 న ఢిల్లీలో జరిగే కోర్ కమిటీ భేటీ అనంతరం సీమాంధ్ర మంత్రులతో...

  • Jul 10, 05:54 PM

    గ్యాస్ ట్యాంకర్ బోల్తా? భయందోళనలో ప్రజలు

    జిల్లాలో యలమంచిలి జాతీయ రహదారిపై తెల్లవారుఝామున గ్యాస్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. జాతీయ రహదారిపై ఈ ఘటన జరగడంతో రెండు గంటల పాటు భారీగా ట్రాఫిక్ స్థంభించింది. హెచ్ పి గ్యాస్ కు చెందిన...