కాంగ్రెస్ను వీడి జగన్తో జత కట్టేందుకు సిద్ధమైన తమ పార్టీ ఎమ్మెల్యేలపై ఎట్టకేలకు పీసీసీ నడుంకట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై జిల్లాలో కలకలం రేగింది. పీసీసీ ప్రకటనలో మచిలీపట్నం, పెడన ఎమ్మెల్యేల...
దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో పలు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి పన్నును చెల్లించకుండా ఎగ్గొడుతున్నారు. దీంతో ప్రభుత్వాదాయానికి నష్టం వాటిల్లుతుంది. వాణిజ్య పన్నుల శాఖలలో కొందరు ఉద్యోగులు, దుర్గగుడిపై కాంట్రాక్టర్లు కుమ్మక్కై వారి నుంచి పన్నులు వసూలు చేయకుండా మామూళ్ళు దండుకుంటున్నట్లు...
కృష్ణా జిల్లా మైలవరం స్థానిక ఎస్సీ స్పెషల్ బాలికల హాస్టల్లో నివాసం ఉంటున్న ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం... ఎ కొండూరు మండలం తూర్పు మాధవరానికి చెందిన ఇద్దరు బాలికలు స్థానిక ఎస్సీ స్పెషల్ బాలికల...
ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న కృష్ణా యూనివర్సిటీ పనులు వేగిరమయ్యాయి. యూనివర్శిటీ భవనాలను రుద్రవరం పంచాయతీలో కేటాయించిన 102 ఎకరాల భూముల్లోనే నిర్మించనున్నట్లు వీసీ వున్నం వెంకయ్య తెలిపారు. వీసీ చాంబర్లో ఆయన మీడియాతో వివరాలు వెల్లడించారు. భవనాల నిర్మాణానికి...
బాస్కెట్బాల్ క్రీడలో జాతీయస్థాయిలోనే నూజివీడుకు ఓ ప్రత్యేక స్థానముంది. ఆక్రో బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏటా ఇక్కడ జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఇవాళ(గురువారం) 37వ బాస్కెట్ బాల్ పోటీలు...
ఎడతెరిపిలేకుండా బాలికలు, మహిళలు, యువతుల ఇలా ఆడవారంటే కామాంధుల కళ్లు మూసుకుపోతున్నాయి. ఎక్కడబడితే అక్కడ అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయ్. ఎంతటి బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్న వారైనా సరే ఇలాంటి అక్రుత్యాలకు పాల్పడుతుండటం విచారకరం. ఇలాంటి దుర్ఘటనే ఇవాళ వెలుగుచూసింది. విజయవాడ...
వీడిమొహంమండా... అనాలా ఇంకేమనాలి... చెప్పండి... ఓపక్క ఢిల్లోలో ఆడకూతురిపై అత్యాచారం జరిగిన సంఘటనతో దేశం అట్టుడుకుతుంటే జిల్లాలో సహాయకురాలిగా ఉన్న మహిళపై వీఆర్వో అత్యాచారం చేసి ఆ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈ బాధ తట్టుకోలేని బాధితురాలు ధైర్యంచేసి...
పిల్లలూ.... వచ్చే విద్యాసంవత్సరం నుంచి 4, 5, 8, 9 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి పాఠ్యపుస్తకాల రచయిత ఉండేటి ఆనందకుమార్ తెలిపారు. పాఠ్యపుస్తకాల రచనలో స్థానిక అంశాలకు...