విజయవాడలోని గాంధీ హిల్ కి మోక్షం లభించింది. త్వరలో దీనికి అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు పర్యాటక శాఖ ముందుకు వచ్చింది. గతంలో నుండే క్రిష్ణా జిల్లా వాసులు సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ...
క్రిష్ణా జిల్లా మందపాడుకు చెందిన వాలిపల్లి లక్ష్మి (50) ఇరవై ఏళ్ళుగా చీటీపాటలు నిర్వహిస్తోంది. అప్పటి నుంచి నమ్మకంగా చీటీదారులకు సొమ్ము చెల్లిస్తుండటంతో ఆప్రాంత వాసులు నమ్మకంతో రూ.లక్ష, రూ.60వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు చీటీలు వేస్తున్నారు. ప్రతి...
క్రిష్ణా జిల్లా మందపాడుకు చెందిన వాలిపల్లి లక్ష్మి (50) ఇరవై ఏళ్ళుగా చీటీపాటలు నిర్వహిస్తోంది. అప్పటి నుంచి నమ్మకంగా చీటీదారులకు సొమ్ము చెల్లిస్తుండటంతో ఆప్రాంత వాసులు నమ్మకంతో రూ.లక్ష, రూ.60వేలు, రూ.50 వేలు, రూ.40 వేలు చీటీలు వేస్తున్నారు. ప్రతి...
కాలజ్ఞానాన్ని చెప్పిన పోతులూరి వీరబ్రహ్మంగారి జీవిత చరిత్రను విమర్శించడం దురదష్టకరమని ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ అన్నారు. కైకలూరు, కలిదిండి, మండవల్లి మండలాల విశ్వబ్రాహ్మణ సంఘాల, స్వర్ణకారుల సంఘం, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి భక్త బృందం ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. రచయిత...
ఈనెల 21న జరగనున్న ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు క్రుష్ణా జిల్లా సమాయత్తమౌతోంది. ఈ ఎన్నికలకు జిల్లాలో మొత్తం 159 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలో, నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో 26 చొప్పున...
సమాజంలోని ప్రతీ విద్యార్ధి ఉన్నతమైన ఆశయాలను పెట్టుకొని వాటిని సాకారం చేసుకునేందుకు శ్రమించాలని మాజీ రాష్టప్రతి ఏపిజె అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. విద్యార్ధినీ, విద్యార్ధులు ఉన్నతమైన కలలు కని.. వాటిని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో...
ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం ఇంట్లోనుంచి పారిపోయిన అమ్మాయి వేరెవరినో వివాహం చేసుకోవడమో లేక కొన్నాళ్లకు ఇంటికి తిరిగి వెళ్లడం అన్నది సాధారణం. కానీ పెళ్లి వద్దనుకున్న ఈ అమ్మి తన లక్ష్య సాధన కోసం విదేశాలకు వెళ్లి.. పరిచయస్తులే...
సినీ నటి, తెలుగు మహిళా నాయకురాలు కవిత జగన్ సోదరి షర్మిలపై కారాలూమిరియాలూ నూరారు. కంచికచర్లలో కవిత జగన్ పార్టీ తీరుపై తీవ్రవిమర్శలు చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే.. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు షర్మిల పోటీ...