శ్రీలంక పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న విరాట్ సేన ఇక పల్లెకెలె వేదికగా శనివారం ప్రారంభం కానున్న చివరి టెస్టుపై దృష్టి సారించింది. మూడోది, చివరిది అయిన టెస్ట్ మ్యాచులో భారత రెండు టెస్టులో విజయాన్ని అందించడంలో కీలక భూమిక ఫోషించిన అల్ రౌండర్ రవీంద్ర జడేజా అంపైర్ల అగ్రహానికి గురై ఈ టెస్టులో అడే అవకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసింది. దీంతో ఈ టెస్టులో కూడా విజయాన్ని సాధించాలని కృతనిశ్చయంతో వున్న విరాట్ అతని స్థానంలో ఎవరికి అవకాశం కల్పిస్తారన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
దీంతో మూడవ టెస్టు సందర్భంగా జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జడేజా స్థానంలో కుల్దీప్ యాదవ్ కు స్థానం కల్పించాలని విరాట్ బావిస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ లాంటి బౌలర్ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బౌలింగ్ చేయగలడని... ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ తనను తాను నిరూపించుకున్నాడని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. రేపు జరగనున్న మ్యాచ్ లో కుల్దీప్ ఆడే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పాడు. చివరి టెస్ట్ లో కూడా గెలిచి సీరీస్ ను క్లీన్ స్వీప్ చేయడానికి కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇండియా ఇంతవరకు విదేశాల్లో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more