టీమిండియా క్రికెట్ ప్రధాన కోచ్ మారిడం.. బౌలింగ్ కోచ్ లు ఇలా అన్నీ మారడంతో.. తమ స్థానాలను పథిలం చేసుకోవాలన్న అశ, తుది జట్టులోకి రావాలన్న కొరికలను అటగాళ్లు వ్యక్తపర్చడం మామూలే. బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ రావడంతో ఆయన నేర్పిన మెళకువలతోనే తాను బౌలింగ్ లో రాణిస్తున్నానని టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో మరో క్రికెటర్ కూడా అదే బాటలో పయనించాడు.
తనకు విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా టెస్టులను అడాలని వుందని.. ఇది తన కల అని చెప్పుకోచ్చాడు దినేష్ కార్తీక్. ప్రస్తుతం వన్డే, ట్వంటీ 20ల్లో స్థానం దక్కించుకున్నట్లే టెస్టులు కూడా తిరిగి ఆడాలని అనుకుంటున్నా. వైట్ డ్రెస్ వేసుకుని కోహ్లి నాయకత్వంలో ఆడాలనేది నా కల. జట్టుకు ఏ రకంగా ఉపయోగపడగలను అనేది మాత్రమే నాకు తెలుసు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఎటువంటి ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకిచ్చిన పనిని సరిగ్గా చేయడంపైనే దృష్టి పెట్టానని అన్నాడు.
ఇటీవల వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత్ జట్టులో ఎట్టకేలకు చోటు దక్కించుకున్న దినేశ్.. అక్కడ ఆకట్టుకున్నాడు. ఆ పర్యటనలో భాగంగా నిర్ణయాత్మక ఐదో వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన దినేశ్, ఆపై జరిగిన ఏకైక ట్వంటీ 20లో 48 పరుగులు నమోదు చేశాడు. ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యం 2019 వరల్డ్ కప్ లో ఆడి తన సత్తా చాటాలన్నదేనని అన్నాడు. మొత్తానికి మూడేళ్ల తరువాత తన పరిమిత ఓవర్ల పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్న కార్తీక్.. తన కలను, లక్ష్యాన్ని నెరవేర్చుకొగలడా అన్నది వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more