వెస్టిండీస్ గడ్డపై భారత క్రికెట్ జట్టు వరుసగా మూడో సిరీస్ విజయం దక్కించుకుంది. గతంలో 2006, 2010ల్లో కరీబియన్లను ఓడించిన భారత్.. నాలుగు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో చేజిక్కించున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సంతోషంగా ఉన్నాడు. అతడికిది వరుసగా మూడో సిరీస్ విజయం. శ్రీలంక, జింబాబ్వే, వెస్టిండీస్ లపై వరుసగా సిరీస్ లు నెగ్గి హాట్రిక్ విజయాలను అందించిన కెప్టెన్ గా నిలిచాడు.
తన సంతోషాన్ని అభిమానులతో పంచుకునేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. టీమిండియా బస్సులో ప్రయాణిస్తుండగా దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నాడు. జట్టు చాలా అద్బుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకుందన్నాడు. అంతకుముందు స్యామీ స్టేడియంలో ముగిసిన మూడో టెస్టులో 237 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని సాధించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more