టీమిండియా స్టార్ బ్యాట్స్ మాన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా సిరీస్ లో అదిరిపోయేలా పర్ఫామ్ చేస్తున్నాడు. తన బ్యాట్ తో ఆస్ట్రేలియా బౌలర్లకు ధీటైన జవాబిచ్చాడు. అయితే ఐదు మ్యాచుల వన్డే సిరీస్ లో టీమిండియా మాత్రం నాలుగు మ్యాచ్ లను పొగొట్టుకొని.. చివరి మ్యాచ్ లో మాత్ర విజయం సాధించింది. అలాగే మొదటి టి20లోనే ఘన విజయం సాధించింది. అయితే అన్ని మ్యాచుల్లోనూ విరాట్ కోహ్లీ అదిరిపొయే బ్యాటింగ్ చేశాడు. ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలు, రెండు మ్యాచుల్లో సెంచరీ సాధించాడు. అయితే తాజాగా టీ20లో కూడా రెచ్చిపోయాడు.
కాగా టీ 20 లో కోహ్లీ పేరు మీద పది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ తన కెరీర్ లో టీ20 ఫార్మాట్ లో అత్యధికంగా పాకిస్థాన్ తో 2012లో జరిగిన టీ 20 మ్యాచ్ లో చేసి.. నాటౌట్ గా నిలిచాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్చా్ లో యావరేజ్ లో ఐసిసి ర్యాంకింగ్స్ లో దూసుకెళుతున్నారు. 48.08 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉన్నారు. మొత్తం 1, 106 పరుగులు చెయ్యగా కోహ్లీ టాప్ లో నిలవడం ఇదే మొదటిసారి. ఏరోన్ పించ్ 40.00 పరుగులతో రెండో స్థానంలో ఉండగా.. ఫ్రాన్సిస్ డూప్లిసిస్ 39.28తో మూడు, డుమిని 38.20 యావరేజ్ తో నాలుగు, మిచెల్ హసీ 37.94 యావరేజ్ తో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more