టీమిండియా చాలా కాలం తర్వాత అంటే దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఇంగ్లండ్తో నాలుగు టెస్ట్ల సిరీ్సను దక్షిణాఫ్రికా 1-2తో కోల్పోవడంతో.. సఫారీలు టాప్ ర్యాంక్ కోల్పోయారు. భారత 110 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానం నుంచి నెంబర్వన్ ర్యాంక్కు ఎగబాకింది. చివరిసారి ఆగస్టు 2011లో టీమిండియా టాప్ ర్యాంక్లో నిలిచింది. గతేడాది సొంతగడ్డపై సఫారీలపై 3-0తో సిరీస్ నెగ్గడంతో ధోనీ సేన రెండో ర్యాంక్కు చేరిన సంగతి తెలిసిం దే. కాగా, దక్షిణాఫ్రికా అగ్రస్థానం నుంచి మూడో ర్యాంక్కు పడిపోగా... ఆస్ర్టేలియా మూడు నుంచి రెండో ర్యాంక్కు ఎగబాకింది. పాకిస్థాన్ , ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
కాగా మరో పక్క ఉమెన్స్ క్రికెట్ లో టీమిండియా నాలుగో స్థానంలో ఉంది. నిన్న జరిగిన మ్యాచ్ లో మన వాళ్లు ఓడించిన ఆస్ట్రేలియా మొదటి ర్యాంక్ లో ఉంది. టీమిండియా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచుల వన్డే సిరీస్ లో చివరి మ్యాచ్ తప్ప అన్ని మ్యాచలును సమర్పించింది. కాగా టి20లో మాత్రం శుభారంభం చేసింది. కాగా టి20లో మాత్రం టీమిండియా ఎనిమిదో ర్యాంక్ లో ఉంది. వెస్టిండీస్ మొదటి ర్యాంకు, ఆస్ట్రేలియా రెండో ర్యాంకులో ఉన్నాయి. వన్డే ఇంటర్నేషనల్స్ లో ఆస్ట్రేలియా మొదటి ర్యాంక్ లో ఉండగా ఇండియా రెండో ర్యాంకులో ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more