దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కు భారీ జరిమానా పడింది. ఆతని మ్యాచ్ ఫీజులో భారీ కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భాగంగా బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ ను తన భుజంతో గుద్దినందుకు గాను డీకాక్ మ్యాచ్ ఫీజులో కోతను విధించింది ఐసీసీ. అతని మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతను విధిస్తున్నట్లు ఐసిసి ప్రకటించింది. ఇప్పటికే బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ను కోల్పోయిన సఫారీలు టెస్టుల్లో కూడా వెనకంజలో వుండటంతో.. అసహనంతోనే తమీమ్ ఇక్బాల్ను డికాక్ ఢికోన్నట్లు అవగతమవుతోంది.
చిట్టగాంగ్ లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో తమీమ్ ను ఢీకోట్టిన కారణంగా అతనికి జరిమానా విధించినట్టలు మ్యాచ్ ఱిఫరీ క్రిస్ బ్రాడ్ తెలిపారు. క్రికెట్ మైదానంలో ఇటువంటి వాటినిన తావుండకూడదని అతడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో తమీమ్ 57 పరుగుుల చేసిన బంగ్లా వికెట్లకు అడ్డుకట్ట వేయడంతో అతనితో డికాక్ గోడవకు దిగాడు. అయితే వన్డే సీరీస్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో తమీమ్ ఇక్బాల్ ను రసౌ భుజంతో గుద్దడంతో అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమనాను విధించారు. మరోమారు అదే ఆటగాడితో గోడవ పడినట్లు తేలడంతో డికాక్ ఫీజులో భారీగా కోత పడింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more