బంగ్లాదేశ్ వన్డే సిరీస్ లలో రాణించిన ఒకే ఒక్కడు ఓపెనర్ శిఖర్ ధావన్.. ఆయన కనబర్చిన మెరుగైన ఆటతీరుకు నిర్వాహకులు ఒక మోటార్ బైక్ ను బహుమతిగా ఇచ్చారు. అయితే.. తనకు బైక్ ఎంతమాత్రం వద్దని.. తేల్చిచెప్పాశాడట శిఖర్ ధావన్. అదేంటి అనుకుంటున్నారా..? తనకు బైక్ బుదులుగా దాని ఖరీదు చేసే మొత్తాన్ని డబ్బు రూపంలో చెల్లించాలని కోరాడట. మొరుగైన ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు బైక్ లు ఇస్తారా..? అనేగా మీ డౌట్.
బంగ్లాదేశ్ తో సీరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా శిఖర్ ధావన్ నిలిచాడు. మూడు మ్యాచులు ఆడని ఆయన 52.66 సగటుతో 158 పరుగులు సాధించాడు. వాటితో రెండు ఆర్థ శతకాలు కూడా వున్నాయి. రెండో వన్డేతో పాటు చివరి వన్డేలోనే శిఖర్ అర్థసెంచరీలు సాధించాడు. చివరి వన్డేలో 75మ పరుగులు సాధించిన కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ అద్బుతమైన ప్రదర్శనతో పాటు మెరుగైన పరుగులు సాధించడంతో ఆయనకు బైక్ బుహుమతిగా ఇచ్చారు నిర్వాహకులు.
అయితే తనకు బైక్ వద్దని, దాని ఖరీదుకు సమానమైన నగదును ఇవ్వాలని ధావన్ కోరడంతో.. సీరీస్ ముగింపు సందర్భంగా జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో డాషింగ్ లెఫ్ట్ హ్యాండర్ కు ఓ డమ్మీ తాళం చెవిని బహుకరించారు. దనీిపై శిఖర్ ధావన్ తండ్రి మహేంద్రపాల్ ధావన్ మాట్లాడుతూ.. శిఖర్ కెరీర్ తొలినాళ్లలో బైక్ లు నడపడాన్ని ఇస్టపడేవాడని, ఇప్పుడు టూ వీలర్స్ అంటే పెద్దగా ఇష్టపంటం లేదని వివరించారు. కుటుంబం వుంది కాబట్టి, కారు అయితే అతడికి బాగా ఉపయుక్తంగా వుండేదని అన్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more