భారత్తో మిర్పూర్ వేదికగా షేరే బంగ్లా స్టేడియంలో జరుగుతున్న చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్లో అతిధ్య జట్టు బంగ్లాదేశ్ ను ఓడించిన ధోని సేన బంగ్లా వాష్ నుంచి తప్పించుకుంది. పసికూన చేతితో వరుసగా రెండు వన్డేలు జారవిడుచుకున్న టీమిండియా.. ఎట్టకేలకు చివరి మ్యాచ్ ను గెలిచి పరుపు నిలబెట్టుకు్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎందుకున్న బంగ్లా.. భారత్ నిర్ధేశించిన 318 పరుగులు విజయలక్ష్యాన్ని చేధించడంలో విఫలమైంది. ఫలితంగా ధోని సేన 77 పరుగులతో బంగ్లాపై చివరి టెస్టులో విజయం సాధించింది. అయితే సీరిస్ మాత్రం రెండు వన్డేలు గెలిచిన బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది.
భారత్ నిర్ధేశించిన 318 పరుగుల విజయలక్ష్యాన్ని సాధించడంలో బంగ్లా సేన చతికిల పడింది. ఓపెనర్ తకీయ్ ఐదు పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద వెనుదిరగగా, మరో ఓపెనర్ సౌమ్యసర్కార్, లిట్టన్ దాస్ లు మంచి ప్రారంభాన్నే ఇచ్చారు. 62 పరుగులు వద్ద సౌమ్య సర్కార్ వెనుదిరగడంతో స్కోరు బోర్డును కదిలిక మొల్లిగానే ముందుకు సాగింది. ఆ తరువాత వచ్చిన రహీ్ కూడా 24 పరుగులకే వెనుదిరిగాడు. అ తరువాత మూడు ఓవర్లకు లిట్టన్ దాస్ 148 పుగుుల వద్ద ఐదో విక్కెట్ గా వెనుదిరిగాడు. మిడిల్ ఆర్డర్లో రహామన్, నాసిక్ హోస్సెన్ లు మాత్రమే రాణించారు. దీంతో బంగ్లా దేశ్ 240 పరుగుల వద్ద అలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో సురేష్ రైనా మూడు విక్కెట్లు సాధించగా, కులకర్ణి, రవిచంద్రన్ అశ్విన్ చెరో రెండు విక్కట్లు సాధించారు. బిన్నీ, అక్షర్ పటేల్ లు తలో వికెట్ సాధించి..బంగ్లాను అలౌట్ చేయడంలో సఫలీకృతమయ్యారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 317 పరుగులు సాధించింది. 39 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పయిన టీమిండియాను సూపర్ ఫామ్ లో వున్న ఓపెనర్ శిఖర్ ధావన్, కోహ్లీలు ఆదుకున్నారు. వీరిద్దరూ రెండోె వికెట్ కు 75 పరుగులు జోడించారు. కోహ్లీ కూడా 25 పరుగుల వద్ద వెనుదిరగడతో.. రంగంలోకి దిగిన ధోని.. ఆదుకుని భారీ స్కోరు దిశగా స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ క్రమంలో అర్థసెంచరీ కొట్టిన ధావన్ 75 పరుగులు సాధించగా, ధోని ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ తో 69 పరుగులు సాధించి వెనుదిరిగాడు. కాగా అంబటి రాయుడు 44 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అంఫైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవీలియన్ చేరాడు. ఆఖరి ఓవర్లలో వచ్చిన సురేష్ రైనా వేగంగా 21 పరుగులు సాధించాడు బంగ్లా బౌలర్లలో మోర్తజా 3 వికెట్లు, ముస్తాఫిజుర్ రహమాన్ 2 వికెట్లు, షకీబ్ కు ఒక వికెట్ లభించింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more