సింహాల ధాటికి కంగారులు కంగారెత్తారు. బ్రిస్బేన్ లో శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో వన్డేలో ఆసీస్ లంక బౌలర్ల ధాటికి కుప్ప కూలింది. లంక ఫేసర్లు విజృంభించడంతో ఆసీస్ 26.4 ఓవర్లలో 74 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్లో కులశేఖర పది ఓవర్లలో 22 పరుగులిచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది రెండో అత్యల్ప స్కోర్గా చెప్పుకోవచ్చు. గతంలో వన్డేల్లో న్యూజిలాండ్ చేతిలో 70 రన్స్కు ఆస్ట్రేలియా ఆలౌటైంది. బ్రిస్బేన్ వన్డేలో స్టార్క్ అత్యధికంగా 22 పరుగులు చేశాడు. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లు తీసుకోగా మాథ్యూస్, ఎరాంగాలు చెరో వికెట్ తీసుకున్నారు. 75 పరుగుల విజయ లక్ష్యంతో శ్రీలంక భరిలోకి దిగింది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more