grideview grideview
  • Jul 09, 07:36 AM

    బ్లూ పారట్‌ఫిష్.. ఇదో విచిత్రమైన జలచర జీవి!

    దేవుడు సృష్టించిన విచిత్రమైన జలచర జీవుల్లో ‘బ్లూ పారట్‌ఫిష్’ (నీలి చేప) ఒకటి. ఈ చేపలో చెప్పుకోదగిన ప్రత్యేకతలు దాగి వున్నాయి. సాధారణంగా అన్ని జీవరాశుల్లో దంతాలు నోట్లో వుంటాయని తెలిసిందే! కానీ.. ఈ చేపకు నోట్లో వుండటంతోపాటు గొంతులోనూ వుంటాయి....

  • Jul 03, 11:04 AM

    ‘గంగోత్రి’.. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన పుణ్యక్షేత్రం

    దేశంలో వెలసిన పవిత్రపుణ్యక్షేత్రాల్లో ‘గంగోత్రి’ ఒకటి. గంగాదేవి నదిరూపంలో ప్రతిష్టితమైన ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీలో వుంది. ఇది హిమాలయాల పర్వత శ్రేణులలో సముద్ర మట్టానికి 4,042 మీటర్ల ఎత్తులో వుంది. ఈ ప్రదేశం హిమాలయాల్లోని చార్‌ధామ్‌లలో ఒకటి. అక్కడ...

  • Jul 02, 10:59 AM

    ప్రకృతి సౌందర్యాన్ని పరవశింపరచేసే ‘బోగత జలపాతం’

    తమ సహజసౌందర్యంతో చూపరులను కట్టిపడేసే ప్రకృతి అందాల్లో ‘జలపాతం’ ఒకటి. కొడకోనల నుంచి జాలువారే నీటిపొంగు ప్రతిఒక్కరని ఇట్టే కటిపడేస్తుంది. అక్కడి వాతావరణాన్ని ఎంతో రమణీయంగా మార్చేసి, పర్యాటకుల్ని తమవైపుకు ఆకర్షించుకుంటుంది ఈ జలపాతం. ప్రపంచవ్యాప్తంగా ఈ జలపాతాలున్న ప్రదేశాలు ప్రఖ్యాత...

  • Jun 23, 10:29 AM

    నేపాల్ లోని పవిత్రమైన పశుపతినాథ్ ఆలయం విశేషాలు

    పశుపతినాథ్ దేవాలయం.. ఇది నేపాల్ దేశ రాజధాని అయిన కాఠ్మండు నగరంలోని భాగమతి నది ఒడ్డున వుంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా వున్న ఈ ఆలయాన్ని అతి పవిత్రమైన శైవాలయంగా భావిస్తున్నారు. ఈ దేవాలయాన్ని సందర్శించడానికి ప్రపంచవ్యాప్తంగా వుండే శివభక్తులు...

  • Jun 20, 02:19 PM

    కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థలపురాణం

    ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మన దేశంలో ఎన్నో దేవాలయాలు వెలిశాయి. వాటిల్లో కొన్ని ఆలయాలను భక్తులు, రాజులు, వంశస్థులవారు దేవుడిపై భక్తిని చాటిచెప్పేందుకు నిర్మించగా.. మరికొన్ని దేవాలయాల్లో దేవతలు స్వయంభువులుగా వెలిశారు. అలా వెలిసిన దేవాలయాల్లో కుక్కే సుబ్రహ్మణ్య...

  • May 22, 02:10 PM

    పాండవులు ప్రతిష్టాత్మకంగా ప్రతిష్టించిన ‘శైవక్షేత్రం’ విశేషాలు

    ద్వాపరయుగంలో పాండవులు కృష్ణా, తుంగభద్రానదుల సంగమమున ప్రతిష్టాత్మక శైవక్షేత్రమైన ‘కూడలి సంగమేశ్వర క్షేత్రం’ ప్రతిష్టించారు. ఈ క్షేత్రము పాలమూరు జిల్లా అలంపూర్ తాలూకాలో కృష్ణా, తుంగభద్రల సంగమం (కూడలి) దగ్గర వెలసింది. ఈ పుణ్యక్షేత్రము కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య వెలసింది...

  • May 18, 01:34 PM

    ఆంజనేయుడు విశ్రాంతి తీసుకున్న సింగరకొండ క్షేత్ర విశేషాలు

    పూర్వం దేవతలు విశ్రాంతి నిమిత్తం కొన్ని ప్రాంతాల్లో సేదతీర్చుకున్నారు. అలాంటి ప్రదేశాలను ఆధ్యాత్మికంగా భావిస్తూ వాటిని పుణ్యక్షేత్రంగా భావిస్తూ వచ్చారు. అంతేకాదు.. అందుకు ప్రతిరూపంగా ఆలయాలు నిర్మించడం కూడా జరిగింది. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ‘సింగరకొండ’ పుణ్యక్షేత్రం ఒకటి! ఇది ప్రకాశం జిల్లాలో...

  • May 12, 12:40 PM

    ‘తుపాకీ మందు’ పుట్టినిల్లైన అద్భుత మెరామిక్ గుహల విశేషాలు

    ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాల్లో ‘మెరామిక్ జలాంతర్గత గుహలు’ కూడా ఒకటి! ఈ అద్భుతమైన గుహలు యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగంలో ఏర్పడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల నుండి విస్తారమైన...