grideview grideview
  • May 22, 10:26 AM

    మిడ్ నైట్ నెస్ దేశాలంటే..? రాత్రి ఎరుగని ప్రాంతాలున్నాయని తెలుసా..?

    పగలు, రాత్రి అనే రెండు కలిస్తేనే 24 గంటలు.. అంటే ఒక రోజు. పగటి పూట సూర్యకాంతి, రాత్రి వేళ చంద్రుడి వెన్నెలను మనం అస్వాదిస్తున్నాం. అయితే రాత్రి అన్నది ఎరుగని ప్రాంతాలు వున్నాయంటే నమ్ముతారా.? మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్న...

  • Apr 14, 01:42 PM

    త్రికాలం.. త్రివర్ణం.. అచలేశ్వర మహాలింగ రహస్యం..

    దేశంలో అతిప్రాచీన దేవాలయాలు అనేకం. అందులో అత్యంత మహిమలు కలిగిన ఆలయాలు కూడా ఎన్నో.. అలాంటి అలయాల్లో ప్రత్యేకలు వున్న అలయాలు కూడా అనేకం. అలాంటి విశిష్టత, ప్రాముఖ్యత, ప్రత్యేకత కలిగిన ఆలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్నఅచలేశ్వర్ మహాదేవ అలాయం కూడా...

  • Feb 13, 12:44 PM

    మహాశివరాత్రి పర్వదినాన.. ఉపవాసదీక్ష.. జాగరణ చేయడం ఎందుకు.?

    సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు. శివుడి అజ్ఞ లేనిదే చీమైనా కుట్టునా.. అన్న వ్యాఖ్యంలోని అర్థరార్థం కూడా అదే. భక్తుల పాలిట పెన్నిధి, శంకరా, కరుణించరా అని భక్తిపూర్వకంగా పిలిచిన భక్తులను ఆ పరమేశర్వుడు అనుగ్రహిస్తాడు. పురాణాల్లోని అనేక...

  • Jan 22, 01:53 PM

    నమస్కారం ఎందుకని భారతీయ సంస్కార ప్రత్యేకం.?

    మన శాస్త్రాలు పెద్దలకు, దేవుడికి ఎలా నమస్కరించాలనే విషయాలన్ని పేర్కొన్నాయి. పెద్దలు, గురువులు, ఇలా ఎవరు తారాసపడినా వారికి నమస్కారం పెట్టడం మన సంప్రదాయంగా మారింది. అసలు నమస్కారమంటే ఏమిటి.. ఎందుకు పెడుతున్నామన్న విషయాలు మాత్రం కేవలం అత్యంత తక్కువ మందికి...

  • Dec 28, 11:01 AM

    ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం ఎందుకు.?

    సరిగ్గా శీతాకాలం.. అందులోనూ వెన్నులో వణుకు పుట్టించేంత చలి.. ఈ సమయంలో ఉదయం సూర్యుడు వచ్చినా.. దుప్పటిని వదలాలంటే ఎవరూ ఇష్టపడరు. కానీ పండు ముదుసలి నుంచి చిన్నారుల వరకు అందరూ వైకుంఠ ఏకాదశి రోజున అర్థరాత్రి స్నానాలను అచరించి వేకువ...

  • Oct 28, 01:48 PM

    పురాతన ఇంజినీరింగ్‌ అద్భుతానికి సాక్ష్యం ‘నెహర్‌ నాలా’

    గోల్కొండ కోట పరిధిలోని రాజప్రసాదం, ఉన్నతాధికారులు, సహాయక సిబ్బంది, కోటలో నివాసం ఉండేవారికి స్థానికంగా ఉన్న బావుల్లోని నీరు సరిపోయేది కాదు. కుత్‌బ్‌షాహీ పాలకుల ఆదేశంతో అప్పటి ఇంజినీర్లు చుట్టుపక్కల నీటి వనరుల్ని అన్వేషించారు. రహస్య చెరువుగా పేరొందిన దుర్గం చెరువును...

  • Oct 18, 02:56 PM

    నరకాసుర వధ జరిగిన ప్రాంతమేధో తెలుసా..?

    దీపావళి పండుగ పర్వధినాన్ని యావత్ హైందవజాతి యావత్తూ అలమరికలు లేకుండా ఐక్యంగా జరుపుకుంటారు. అసలు దీపావళి అంటే ఏమిటీ..? దీపావలి అంటే దీపాల వరుస. ఎందుకిలా వరుసగా దీపాలు పెడుతారు. ఇందుకు అనేక కథలు వున్నాయి. వాటిలో ఒకటి నరకాసుర వధ....

  • Aug 21, 02:36 PM

    సప్తనదుల్లో కొలువుదీరిన సంగమేశ్వరుని ఆలయం

    అది వేల సంవత్సరాల చరిత్ర కలిగి వున్న ఆధ్యాత్మిక స్థలం.. ఎందరో మహర్షులు, మునులు, సాదువులు తపస్సుకు ఆశ్రయమిచ్చిన పవిత్ర ప్రాంతం.. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఏకంగా ఏడు నదులు (తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి)...