grideview grideview
  • Aug 12, 01:02 PM

    వాల్మీకి మహర్షి ప్రతిష్టించిన సరస్వతీ దేవి ఆలయం

    హైందవ ఆధ్యాత్మిక జగత్తులో విధాత అర్థాంగిగా విశిష్ఠస్ధానం కలిగిన సరస్వతీదేవికి దేశంలో కేవలం రెండు ఆలయాలే వున్నాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశంలోని కాశ్మీరంలో ఉన్న ‘శరణాలయం’ కాగా.. రెండోది తెలంగాణా రాష్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ‘బాసర’ గ్రామంలో వుంది. చదువుల...

  • Aug 11, 12:35 PM

    ‘రాక్ గార్డెన్’.. అద్భుత చాతుర్యానికి పెట్టిన పేరు

    మానవుడు సృష్టించిన అద్భుతమైన సృష్టిలో ‘రాక్ గార్డెన్’ ఒకటి.  చండీగఢ్‌లో సుఖ్‌నా సరస్సుకు దగ్గరలో వున్న రాతి ఉద్యానవనంలో అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసే చెత్త, వ్యర్థాలతో తయారైన విగ్రహాలు వున్నాయి. పట్టణంలో పనికిరాని వస్తువులు, విరిగిన సిరామిక్ రాళ్ల ఆధారంగా నృత్యభంగిమల్లో...

  • Aug 05, 12:41 PM

    యుద్ధ విజయసూచికగా హోయసలలు నిర్మించిన ఆలయం

    దేశంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక ఆలయాల్లో ‘చెన్నకేశవ ఆలయం’ ఒకటి. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసలుల రాజవంశస్థులు నిర్మించారు. ఇది కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో వుంది. హోయసలలు ఈ ఆలయం నిర్మించడం వెనుక ఓ చరిత్ర...

  • Jul 31, 11:50 AM

    తిరుమలకు చేరువలో వున్న పురాతన ఆలయం

    అత్యంత ప్రాముఖ్యత చెందిన తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయానికి చుట్టు ఏడు పురాతన దేవాలయాలు వున్నాయి. వాటిల్లో అప్పలయ్యగుంటలో వున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఒకటి. తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వున్న ఆలయాన్ని ప్రతిఒక్కరు తప్పకుండా సందర్శిస్తారు....

  • Jul 30, 11:05 AM

    ‘లింగం’ తలభాగం నుంచి చీల్చిబడినట్లుగా వుండే శివుని ఆలయం

    దేశంలో ప్రతిష్టించబడిన శివుని ఆలయాలన్నింటిలో ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది. అలాగే.. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలానికి చెందిన శివదేవుని చిక్కాల గ్రామంలో వుండే ఆలయంలో ఓ ప్రత్యేకత వుంది. ఈ దేవాలయంలో మూడున్నర అడుగుల పొడవు, అడుగు వ్యాసార్ధంతో వున్న...

  • Jul 28, 10:43 AM

    వీరాంజనేయ స్వామి కొలువైవున్న ‘గండిక్షేత్రం’ విశేషాలు

    దేశంలో శ్రీ వీరాంజనేయస్వామి కొలువై వున్న పుణ్యక్షేత్రాల్లో గండిక్షేత్రం ఒకటి. కడప జిల్లాలోని రాయచోటి-వేంపల్లి మార్గమధ్యంలో వున్న పాపఘ్ని నదీతీరంలో ఈ క్షేత్రం వెలిసింది. పాపఘ్ని నది ఇక్కడి శేషాచలం కొండను చీలుస్తుంది కాబట్టి.. ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది....

  • Jul 15, 09:51 AM

    ఆంజనేయుడు రెండు ముఖాలతో కనిపించే ‘కొండగట్టు’ ఆలయం

    కొండగట్టు ఆలయం.. తెలంగాణ రాష్ట్రంలో పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఇదొకటి. ఈ దేవాలయం కరీంనగర్ జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ముత్యంపేట గ్రామ సమీపంలో వుంది. కొండలు, లోయలు, సెలయేరుల మధ్యన ఉన్న కొండగట్టు.. ప్రకృతి సౌందర్యము కలిగిన అద్భుతమైన ప్రదేశం. ఈ...

  • Jul 14, 07:28 AM

    తెలంగాణాలో పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న ‘జైనాథ్’ ఆలయం

    జైనాథ్ ఆలయం... తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలో వున్న దేవాలయం ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. అదిలాబాద్ జిల్లాలో చుట్టుపక్కల వున్న దర్శనీయ స్థలాల్లో ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ఆలయం అదిలాబాద్ కు 21 కిలోమీటర్ల...