టీమిండియా టెస్టు స్వాడ్: గంభీర్, పాండ్య ఇన్.. రోహిత్, ధావన్ ఔట్.. Injury woes rule Rohit out of entire England series

Pandya gets maiden test call gambhir ishant in for england series

India vs England, england, India, ben stokes, bcci, anil kumble, msk prasad, shikar dhawan, rohit sharma, kl rahul, hardik pandya, ind vs eng, eng vs ind, england vs india, England tour of India, England cricket, India cricket, cricket, cricket news, sports, sports news

Middle-order batsman Rohit Sharma was sidelined due to an injury while all-rounder Hardik Pandya is the lone new face in the India squad for the Test series against England, BCCI announced.

టీమిండియా టెస్టు స్వాడ్: గంభీర్, పాండ్య ఇన్.. రోహిత్, ధావన్ ఔట్..

Posted: 11/02/2016 05:43 PM IST
Pandya gets maiden test call gambhir ishant in for england series

భారత సుదీర్ఘ పర్యటనక వచ్చిన ఇంగ్లండ్ తో ఈ నెల 9 నుంచి రాజ్ కోట్ వేదికగా ప్రారంభం కానున్న తొలిటెస్టు నుంచి చెన్నైలో డిసెంబర్ 16న జరగనున్న ఐదవ టెస్టు వరకు టీమిండియా టెస్టు స్వాడ్ ను బిసిసిఐ ప్రకటించింది. అయితే ఈ సిరీస్ లో భారత్ కొందరు ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. ఈ స్వాడ్ లో తొలిసారి అల్ రౌండర్ హార్థిక్ పాండ్య స్థానం సంపాదించగా, న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ లో గాయాలపాలైన శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ లతో పాటు రోహిత్ శర్మలకు స్థానం లభించలేదు.

న్యూజీలాండ్ తో సిరీస్ లో రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన గౌతమ్ గంభీర్ పై సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంచింది. కివీస్ తో జరిగిన మూడో టెస్టులో ఆర్థశతకాన్ని నమోదు చేసిన గంభర్ కు స్తానం సుస్థిరం చేసింది. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో మురళీ విజయ్ కి మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన హార్థిక్ పాండ్యాతో పాటు జయంత్ యాదవ్ కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించింది.

ఇకపోతే చికన్ గున్యాతో భాదపడుతూ న్యూజీలాండ్ తో సిరీస్ కు దూరమైన ఇషాంత్ శర్మకు స్వాడ్ లో స్థానం లభించింది. ఆయనతో పాటు కివిస్ తో మూడో వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగ్రేటం చేసిన జయంత్ యాదవ్ కు కూడా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో స్థానం లభించింది.

టెస్టు స్వాడ్ ఎంపికైన అటగాళ్లు వీళ్లే..

విరాట్ కోహ్లీ కెప్టెన్, రవిచంద్రన్ అశ్విన్, గౌతమ్ గంభీర్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, మహమ్మద్ షమీ, చత్తీశ్వర్ పుజారా, అజింక్య రహానే, వృద్దిమాన్ సాహ, కరుణ నాయర్, మురళీ విజయ్, ఉమేష్ యాదవ్, హార్థిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్

ఐదు టెస్టుల షెడ్యూలు, వేదికలు ఇవే

తొలి టెస్టు        : రాజ్ కోట్        నవంబర్ 9 నుంచి 13 వరకు
రెండో టెస్టు        : విశాఖపట్నం    నవంబర్ 17 నుంచి 21 వరకు
మూడో టెస్టు    : మోహలీ        నవంబర్ 26 నుంచి 30 వరకు
నాల్గవ టెస్టు        : ముంబై        డిసెంబర్ 8 నుంచి 12 వరకు
ఐదవ టెస్టు        : చెన్నై         డిసెంబర్ 16 నుంచి 20 వరకు   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs England  england  India  bcci  anil kumble  msk prasad  cricket  

Other Articles