నాలుగు టెస్టుల సిరీస్ లో తొలి మ్యాచ్ లో 75 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది. ముఖ్యంగా తమ ఆటగాళ్లు స్పిన్నర్ల బౌలింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటుందని గమనించి ఆ విభాగంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. పాక్ స్పిన్ లెజెండ్ సక్లయిన్ ముస్తాక్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంద. అందుకు ఆయన నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. తమ స్పిన్నర్లకు తాత్కాలికంగా కోచింగ్ కన్సల్టెంట్ గా పనిచేయాలని ఇంగ్లండ్ ఆహ్వానం పంపింది.
తొలి టెస్టు జరిగిన లార్డ్స్ మైదానంలోనే పాక్ స్పిన్నర్ యాసిర్ షా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ వెన్నువిరిచిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి ఓల్డ్ ట్రాఫోర్డ్ లో ప్రారంభం కానున్న రెండవ టెస్టులో స్పిన్ ను ఎదుర్కోనేందుకు ఎత్తు వేసింది. అయితే అప్పుడే ఈ విషయంలో నెలకోన్న అందోళనను తమ ఎత్తు.. ఏమీ చేయలేదని మరో వ్యూహం కూడా రచిస్తుందట. అసలే ఈ గ్రైండ్ స్పిన్నర్లకు బాగా అనుకూలిస్తుందట. ఈ నేపథ్యంలో మరో మారు రెండవ టెస్టుమ్యాచులోనూ యాసిర్ చెలరేగితే పరిస్థితి ఏంటని ఇంగ్లండ్ ఆందోళన చెందుతోంది.
దీంతో తమ స్పిన్ విభాగంలో మొయిన్ అలీ స్థానంలో కొత్త బౌలర్ అదిల్ రశీద్కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. అలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా ఉన్నందున తుది నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఒకవేళ తుదిజట్టులో చోటు దక్కితే స్వదేశంలోనే టెస్ట్ అరంగేట్రం చేసిన బౌలర్ కానున్నాడు లెగ్ స్పిన్నర్ రశీద్. 2014 లో పాక్ మాజీ స్పిన్నర్ ముస్తాక్ అహ్మద్ బౌలింగ్ కోచ్ గా వైదొలిగిన తర్వాత మరో వ్యక్తికి ఇంగ్లండ్ బాధ్యతలు అప్పగించలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more