భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ డ్రాగా ముగిసింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను కివీస్ 1-0తో గెల్చుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 435 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో 3 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది.
విరాట్ కోహ్లి(105) సెంచరీతో అజేయంగా నిలిచాడు. రోహిత్ శర్మ 31 పరుగులతో అతడికి తోడుగా నిలిచాడు. మురళీ విజయ్ 7, పూజారా 2, ధావన్ 17 పరుగులు చేసి అవుటయ్యారు. 571/6 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట ప్రారంభించిన కివీస్ 680/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
బ్రెండన్ మెకల్లమ్(302) ట్రిఫుల్ సెంచరీ సాధించాడు. నీషామ్(137) శతకంతో అజేయంగా నిలిచాడు. బ్రెండన్ మెకల్లమ్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా ఎంపికయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more