గత కొంత కాలం నుండి ఫాం కోల్పోయి, భారత జట్టుకే దూరం అయిన డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్ళీ భారత జట్టులో కి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తన సత్తా నిరూపించుకునే ఛాన్స్ దొరికింది. నేటి నుండి ఎన్ కేసీ సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ టోర్నీ నేటి నుండి ప్రారంభం కాబోతుంది. ఈ టోర్నీలో భారత యువ ఆటగాళ్లతో పాటు, సీనియర్ ఆటగాళ్ళు కూడా పాల్గొన బోతున్నారు. సెహ్వాగ్, యువరాజ్ సింగ్ ఆడుతున్న ఈ మ్యాచ్ ల్లో అందరి చూపు వీరూ పైనే ఉంది. ఇప్పుటికే యువరాజ్ సింగ్ మొన్న వెస్టిండీస్ ‘ఎ ’ తో జరిగిన మ్యాచ్ లో తన సత్తా చాటాడు. ఇక ఇప్పుడు నిరూపించుకోవాల్సింది వీరూనే. టీమిండియాలో స్థానం కోల్పోయిన తర్వాత గత ఆరు నెలలుగా సెహ్వాగ్ క్రికెట్ బరిలోకి దిగలేదు. ఇదే అతను ఆడనున్న తొలి టోర్నీ. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో కీలకం. మరి వీరూ తన సత్తా చాటి టీం ఇండియాలో స్థానం సంపాదిస్తాడో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more