ఇటీవలి కాలంలో ఆల్ రౌండ్ ప్రతిభతో అందర్ని ఆకట్టుకుంటున్న రవీంద్ర జడేజాకు ఐసీసీ తాజాగా విడుదల చేసిన బౌలర్ల ర్యాంకింగ్ లో నెంబర్ వన్ స్దానాన్ని దక్కించుకున్నాడు. వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైత్ తో పాటు జడేజాకు కూడానెంబర్ వన్ స్ధానం దక్కింది. దాదాపు 18 సంవత్సరాల తరువాత ఒక భారత బౌలర్ కు నెంబర్ వన్ స్థానం దక్కింది. భారత బౌలర్ గా నెంబర్ వన్ స్ధానం దక్కించుకున్న జడేజా ఆ ఘనత సాధించిన నాలుగో భారత ఆటగాడిగా పేరొందాడు. జింబాబ్వేతో జరిగిన చివరి వన్డేలో ఏకంగా ఐదు వికెట్లు తీసుకోవడంతో నాలుగు స్ధానాలు ఎగబాకి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి (4వ ర్యాంకు), కెప్టెన్ ధోని (7వ ర్యాంక్)లు ఒక్కో ర్యాంకును కోల్పోయారు. రైనా 17వ, శిఖర్ ధావన్ 23వ ర్యాంకుకు ఎగబాకారు. ఆమ్లా (దక్షిణాఫ్రికా) అగ్రస్థానంలో ఉన్నాడు. మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే (1996) తర్వాత ఈ ర్యాంకు పొందిన భారత బౌలర్గా జడేజా ఘనత వహించాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more