భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో సమరానికి తెర లేచింది. గతంలో ఇంగ్లాండ్ పై ఓడిన భారత్ ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. తొలిటెస్టులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. లంచ్ విరామానికి 28 ఓవర్లలో ఒక్క వికెట్ నష్ట పోకుండా 120 పరుగులు చేసింది. సెహ్వాగ్ ఇంగ్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడి 117 బంతుల్లో 117 పరుగులు చేసి ఔటయ్యాడు. గంభీర్ 111 బంతులు ఆడి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. టెస్ట్ బ్యాట్ మెన్ గా పేరొందిన చటేశ్వర పూజారా క్రీజ్ లో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18 బంతులు 13 పరుగులు చేసి ఔటయ్యాడు. మాస్టర్ మరోసారి అభిమానులను నిరాశ పరిచాడు. కడపటి వార్తలు అందేసరికి కోహ్లీ (0), పూజారాలు 115 బంతుల్లో (71) పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more