భారత, న్యూజిలాండ్ల మధ్య బెంగుళూరులో జరుగుతున్న రెండవ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్లు తడబడి నిలబడ్డారు. టాప్ ఆర్డర్ వెనువెంటనే వెనుదిరిగినా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు నిలదొక్కుకోవడంతో భారత గౌరవప్రథమైన స్కోరు సాధించింది. న్యూజిలాండ్ చేసిన 365 పరుగులకు సమాధానంగా భారత్ శనివారంనాడు ఐదు వికెట్లకు 283 పరుగులు సాధించింది. టాప్ ఆర్డర్ విఫలం అవడంతో 200 పరుగులకే చాప చుట్టేస్తారని అందరు భావించారు. అప్పటికే 5 వికెట్లు పడ్డాయి. కానీ కోహ్లీ 93, ధోనిలు 46తో నాటౌట్ గా నిలవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆరవ వికెట్ పడకుండా అటు విరాట్ కోహ్లి శతకానికి దగ్గరగా బ్యాటింగ్ చేస్తుంటే కెప్టెన్ ధోని అర్థ శతకానికి దగ్గరగా అజేయంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరి భాగస్వామ్యం 104 పరుగులుగా ఉంది. వీరిద్దరు కనుక నిలదొక్కుకుంటే భారత్ భారీ లక్ష్యాన్ని చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more