ప్రస్తుత ఆర్.బీ.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు పదవి కాలం నేటితో ముగియడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో తన పదవిని సమర్థవంతంగా నిర్వహించిన దువ్వూరి స్థానంలో ప్రపంచ ఆర్థిక మేధావుల్లో ఒకరైన రఘురామ్ రాజన్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ, రూపాయి పతనం దీనంగా మారిన పరిస్థితుల్లో బాధ్యతలు స్వీకరించిన రాజన్ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ నుండి ఎలాంటి సహాకారాన్ని అందిస్తారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని కరెక్ట్ అంచనా వేసిన వారిలో రాజన్ ఒకరు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ-ఐఎమ్ఎఫ్లో చీఫ్ ఎకానమిస్ట్గా పని చేసిన రాజన్ సేవలు ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఉపయోగపడతాయని ఎక్కువ శాతం మంది భావిస్తున్నారు. వీరి అంచనా నిజం కావాలని.. దేశ ఆర్థిక వ్యవస్థ త్వరలోనే గాడిన పడాలని కోరుకుందాం.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more