కర్నుల జిల్లా బలమైన రాజకీయ నాయకురాలు శోబా నాగిరెడ్డి. రాజకీయల్లో అంచలెంచలుగా ఎదుగుతున్న సమయంలోనే ఆమె కు రాజకీయ శత్రువులు పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఒక సంస్థ రాజకీయ నాయకులకు రక్షణ లేకుండా పోతుందని, నమ్మిన వారే రాజకీయ నేతల ప్రాణాలు తీస్తున్నారనే విషయాన్ని చెప్పటం జరిగింది.
వైకాపాలో సినీయర్ నాయకురాలు శోభా నాగిరెడ్డి. రాజకీయలపై మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అకాల మరణం పై అనేక అనుమానాలు రేకేత్తున్నాయి. ఈ అనుమానాలకు కారణం శోభా నాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర అనే ఆమె అభిమానులు అంటున్నారు. పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
ప్రమాదానికి కారణమైన శోభానాగిరెడ్డి కారు డ్రైవర్ నాగేంద్ర కనిపించకుండా పోవడం ప్రతిఒక్కరి అనుమానం బలపడుతుంది. ప్రమాదం అనంతరం నంద్యాలలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగేంద్ర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రమాదంలో గాయపడిన అతన్ని పోలీసులు తొలుత ఆళ్లగడ్డలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బంధువులు మెరుగైన వైద్యం కోసం అర్ధరాత్రి నంద్యాలకు తరలించారు.
శరీరంపై గాయాలు లేకపోయినా కడుపు, ఛాతీలో నొప్పితో బాధపడుతుండటంతో వైద్యులు చికిత్స చేశారు. డ్రైవర్ పరారీ వెనుక కుట్ర ఏమన్నా దాగి ఉందా అన్న కోణంలో ఆలోచిస్తే మంచిదేమో. శోభా నాగిరెడ్డి సొంత డ్రైవర్ ఒంట్లో బాగాలేకపోవటంతో తాత్కాలిక డ్రైవర్ నాగేంద్ర విదులు నిర్వర్తించాడు.
అయితే నాగేంద్ర తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. వెంటనే మేడమ్ను చూడాలని ఆసుపత్రి సిబ్బందికి చెప్పి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇతను ఎక్కడా కనిపించకపోవడం పోలీసు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన నాగేంద్ర స్వస్థలం ఆళ్లగడ్డ మండలంలోని కోటకందుకూరుగా, తండ్రి సుబ్బరాయుడుగా ఆసుపత్రిలో వివరాలు నమోదయ్యాయి.
డ్రైవర్ నాగేంద్ర ఆసుపత్రి నుంచి పారిపోయాడా? లేక ఎవరైన తప్పించారా? అసలు శోభా నాగిరెడ్డి కారు నిజంగా యాక్సిండెంట్ జరిగిందా? లేక కావాలనే యాక్సిడెంట్ చేశారా? ఆమె రాజకీయ ఎదుగుదలను చూసి ఎవరైన ఇలాంటి ఘాతుకానికీ ఒడిగడ్డారా? అనే యాక్ష ప్రశ్నలు ఆమె అభిమానుల మదిలో సుడులు తిరుగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే.. పోలీసు మామలు ..రంగంలోకి దిగి డ్రైవర్ నాగేంద్ర నుపట్టుకుంటే .. అసలు నిజం బయటకు వస్తుందని ఆమె రాజకీయ అభిమానలు అంటున్నారు. నిజం నిలకడమీద తెలుస్తోందని పోలీసులు బాస్ లు అంటున్నారు.
ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more