విజయవాడలోని గాంధీ హిల్ కి మోక్షం లభించింది. త్వరలో దీనికి అందమైన పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దేందుకు పర్యాటక శాఖ ముందుకు వచ్చింది. గతంలో నుండే క్రిష్ణా జిల్లా వాసులు సుందరమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ హిల్ప్రాంతాన్ని సుందరమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గాంధీహిల్ అభివృద్దికి అయిదు కోట్ల రూపాయలు నిధులు కేటాయించేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. గాంధీపర్వత నిర్వహణ చూస్తున్న సొసైటీ కూడా పర్యాటకశాఖకు ఈ హిల్ను అప్పగించడానికి సంసిద్దం అయ్యింది. అయితే, జిల్లా యంత్రాంగం మాత్ర గ్రీన్సిగ్నల్ ఇవ్వడానికి ముందుకురావడం లేదు. దీంతో గాంధీహిల్ అభివృద్ది వెనకబడిపోతోంది.చారిత్రాత్మకమైన ఈ పర్వతాన్ని పరిరక్షించాలని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని విజయవాడ నగర సిపిఐ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more