భారత జట్టులో అటు టెస్టు కానీ ఇటు పరిమిత ఓవర్లు మ్యాచుల్లో కానీ సచిన్ టెండుల్కర్ అనగానే క్రికెట్ దేవుడిగా కోలిచేవారి సంఖ్య అధికం. ఇక మాజీ ఇండియన్ టీమ్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వినగానే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెటలు పట్టేవి. అవతలి వైపు ఎంతటి గోప్ప బౌలర్ వున్నా.. బంతులను అవలీలగా బౌండరీలకు తరలించే సమర్థుడు వీరూ. వీరిద్దరూ భారతీయ క్రికెట్ లో అణిముత్యాలే. అయితే సెహ్వాగ్ భారత జట్టు తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన మొదటి ఆటగాడు. కానీ సెహ్వాగ్ 300 కంటే సచిన్ 100 బెస్ట్ అంటున్నాడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముష్తాక్.
సెహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీ పాకిస్థాన్ పై 2004 చేసాడు. అదీనూ ధాయాధి గడ్డపైనే ముల్లాన్ లోనే ఈ అరుదైన ఫీటు చేశాడు. అయితే దీన్ని కంటే సచిన్ తమ పై 1999 చెన్నైలో చేసిన 136 పరుగులు అత్యుత్తమ అంటున్నాడు ముష్తాక్. 1999 చెన్నై టెస్ట్ మరియు 2004 ముల్తాన్ టెస్ట్ రెండింటిలోనూ పాకిస్తాన్ జట్టులో సక్లైన్ ముష్తాక్ ఉన్నాడు. ‘‘1999 లో మేము భారత పర్యటనకు అని రకాలుగా సిద్ధమై వెళ్ళాము. అప్పుడు జరిగిన మ్యాచ్ ఓ యుద్ధంల జరిగింది’’ అని చెప్పాడు.
అయితే భారతదేశానికి వ్యతిరేకంగా ఆడిన 2004 సిరీస్ లో టీమిండియా తమ దేశానికి అతిధ్యంగా వచ్చిందన్నాడు, అప్పుడు తమకు సరైన ప్రణాళిక కూడా లేదని, ఇక సన్నాహాలు లేవని అన్నాడు. అందువల్ల సెహ్వాగ్ చాలా విధ్వంసక దాడి చేసే పాకిస్థాన్ పై ఏకంగా 300 పరుగులు సాధించాడని అన్నాడు. అయితే తాను మాత్రం ఆ ట్రిపుల్ సెంచరీని బెస్ట్ అనుకోను అన్నాడు. అయితే వీరూ చాలా మంచి నాక్స్ ఆడాడని తెలిపాడు. దీంతో నెట్ జనులు సక్లైన్ ముస్తాక్ ను నెట్టింట్లో ఉతికి అరేస్తున్నారు. సక్లైన్ ముస్తాక్ తమ దేశ ఆటగాళ్లు, వాళ్లు చేసిన ఫీట్ల గురించి కాకుండా పాకిస్థాన్ గురించి మాట్టాడితే బాగుంటుందని ట్రోల్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more