వెస్టిండీస్ పర్యటన కోసం భారత మహిళల క్రికెట్ జట్టుని బీసీసీఐ శుక్రవారం రాత్రి ప్రకటించింది. నవంబరు 1 నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ని భారత జట్టు ఆడనుండగా.. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో వన్డే జట్టు, హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీ20 జట్టుని బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. వన్డేలపై ఎక్కువ దృష్టి నిలిపేందుకు ఇటీవల టీ20లకి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్ ఆడుతున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. తొలి టీ20లో 11 పరుగుల తేడాతో భారత్ గెలుపొందగా.. రెండో టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక మూడో టీ20 మ్యాచ్ సూరత్ వేదికగా ఆదివారం జరగనుంది.
వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మందన, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పునం రౌత్, డి హేమలత, జులన్ గోస్వామి, శిఖా పాండే, మాన్సీ జోషి, పూనమ్ యాదవ్, ఏక్తా బిష్ట్, రాజేశ్వరి గయక్వాడ్, తానియా భాటియా (వికె), ప్రియా పునియా, మరియు సుష్మా వర్మ.
టీ20 జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందన (వైస్ కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, తానియా భాటియా (వికె), పూనమ్ యాదవ్, రాధా యాదవ్, వేద కృష్ణమూర్తి, అనుజా పాటిల్ , మాన్సీ జోషి, మరియు అరుంధతి రెడ్డి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more