టీమిండియాలో ఆటగాళ్ల ఫిట్ నెస్ సహా, ఓపెనింగ్ సమస్య ఎదుర్కొంటున్న విషయంపై జట్టు ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే సంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా టెస్టు జట్టుకు జట్టు ఓపెనింగ్ జోడీగా శిఖర్ ధావన్, మురళీ విజయ్ లతో రావాల్సింది పోయి.. పార్థివ్ పటేల్ విజయ్ లతో ప్రారంభించాల్సిన అంశమై ఆయన సమాధానాలిచ్చాడు. జట్టు అటగాల్లను గాయాలు దెబ్బతీస్తున్నాయని, వరుస సిరీస్ లతో వారు గాయాలపాలవుతున్నారని అన్నాడు
జట్టుకు ఓపెనింగ్ సమస్య ఎదురుకావడంతో సరైన ఆరంభాలు ఇవ్వనప్పటికీ భారత విజయాలు సాధించడం ఆనందంగా ఉందని కుంబ్లే వ్యాఖ్యానించాడు. గాయాలనేవి ఆటలో భాగమని అన్నాడు. వాటిని మనం నియంత్రించలేం. భారత ఇప్పుడు ఓపెనింగ్ జోడీ సమస్యతో బాధపడుతున్నది కూడా వాస్తవమేనన్నాడు. శిఖర్ ధావన్, కే లోకేష్ రాహుల్, హార్థిక్ పాండ్యా, తాజాగా వృద్దిమాన్ సహా ఇలా టీమిండియా అటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయని అన్నారు.
ఓపెనింగ్ జోడీలో ధావన్, రాహుల్ గాయపడటంతో మురళీ విజయ్ కు తోడుగా పార్థివ్ పటేల్ ను నాల్గో టెస్టులో కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం మెరుగ్గా రాణిస్తున్నాం. అయితే పార్థివ్ ఓపెనర్గా వచ్చాడు. మొహాలీలో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం రాహుల్ బాగానే ఉన్నాడు. ముంబై టెస్టు ఆరంభం నేపథ్యంలో అయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more