అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో టీమిండియా ఇద్దరు భారతీయ మాజీ క్రికెటర్లకు స్థానం దక్కింది, ఇప్పటికే బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ గా ఎన్నికైన తరుణంలో మరో ఇద్దరు భారతీయ మాజీ క్రికెటర్లకు కూడా స్థానం దక్కడం గమనార్హం. వీరితో పాటు శ్రీలంక క్రికెటర్ కు కూడా స్థానం లభించింది. శ్రీలంక మాజీ క్రికెటర్ మహెళా జయవర్దనేను ఐసీసీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.
భారత్ ఏ, అండర్-19 జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్న నాటి టీమిండియా ది వాల్, మిస్టర్ ఢిఫెండబుల్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్కు మరో కీలక బాధ్యత దక్కింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) క్రికెట్ కమిటీలో ద్రావిడ్ను సభ్యుడిగా నియమించారు, ద్రావిడ్ తో పాటు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనె, ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ టిమ్ మేను నియమించారు. వీరు మూడేళ్ల పాటు కమిటీలో కొనసాగనున్నారు. పదవీకాలం ముగిసిన సంగక్కర, లక్ష్మణ్, మార్క్ టేలర్ స్థానాల్లో వీరిని ఎన్నుకున్నారు.
ఈ నెల 31, జూన్ 1న జరిగే ఐసీసీ క్రికెట్ కమిటీ తొలిసమావేశంలో వీరు పాల్గొంటారు. కాగా టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మరోసారి ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్గా నియమితుడయ్యాడు. 2012లో కుంబ్లేకి తొలిసారి ఈ బాధ్యతలు అప్పగించారు. తాజా నియామకంతో కుంబ్లే 2018 వరకు ఈ పదవిలో కొనసాగనున్నాడు. కమిటీలో అంపైర్ల ప్రతినిధిగా స్టీవ్ డేవిస్ స్థానంలో రిచర్డ్ కెటిల్బరో ఎన్నికయ్యాడు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more