ధీటైన న్యూజీలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో భారత్ మహిళల క్రికెట్ జట్టు తొలి వన్డేలో విజయాన్ని నమోదు చేసుకుంది. 87 పరుగుల వద్ద ఎనమిది విక్కెట్లను కోల్పయిన భారత్ ను జులన్ గోస్వామి చక్కటి ఇన్నింగ్స్ విజయతీరాలకు చేర్చాయి. ఫలితంగా భారత్ 17 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. ఐదు రోజుల వన్డే సీరీస్ లో భాగంగా ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో అతిథ్య జట్టును టీమిండియా మట్టికరింపించి సీరీస్ ను 1-0 తేడాతో లీడ్ చేస్తోంది.
ముందుంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళల టీమ్ స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు అష్టకష్టాలు పడింది. ఒకానోక దశలో వంద పరుగుల లోపే భారత్ స్కోరు చేస్తుందా..? అన్న అనుమానాలు రేకెత్తిన సమయంలో భ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ జులన్ గోస్వామి.. విరోచిత ఇన్నింగ్ అడి 57 పరుగులు సాధించింది. అమె మినహా ఎవరు చెప్పకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. న్యూజీలాండ్ బౌలర్లలో లీ తుహు 25 పరుగులకు మూడు విక్కెట్లు, మోమ నీలసన్ 24 పరుగులకు 3 వికెట్లు సాధించారు.
ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ను బారత స్పనర్లు నిలదోక్కకోనివ్వలేదు. ఇంకా నాలుగు ఓవర్ల మూడు బంతులు మిగిలివుండగానే.. న్యూజీలాండ్ జట్టును అలౌట్ చేశారు. న్యూజీలాండ్ బ్యాట్స్ మెన్ లలో సుజీ బేల్స్ 28 పరుగుుల, సోఫీ దివైన్ 24 పరుగులు సాధించనా ఫలితం లేకుండా పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా మూడు వికెట్లు, ఏక్తా బిస్ట్ రెండు వికెట్లు, హర్మాన్ ప్రీత్ కౌర్ రెండు విక్కెట్లు సాధించి.. భారత్ కు విజయాన్ని అందించి పెట్టారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more