అనునిత్యం కూల్ గా వుంటే భారత క్రికెట్ కెప్టన్ మహేంద్ర సింగ్ దోనికి వాళ్లు షాకిచ్చారు. అసీస్ కెప్టన్ క్లార్క్, న్యూజీలిండ్ కెప్టన్ బ్రెడిన్ మెక్ కల్లమ్ లను మించి.. చాలా ప్రశాంతంగా వుంటే కెప్టన్ అంటూ నిన్ననే న్యూజీలాండ్ క్రికెటర్ హస్సీ ప్రకటనలు చేసిన 24 గంటలు గడవకముందే.. వాళ్లు ధోని వెనకబడి మరీ చిరెత్తించారు. ఇక చేసేది లేక.. తప్పు చేశానని వాళ్లకు 450 రూపాయలు ఇచ్చాడు ధోణి. అదేంటనుకుంటున్నారా..? ధోని తప్పుచేయడమేంటని నివ్వెరపోతున్నారా..?
అవునండీ ధోని తప్పు చేశాడు. తాను కోత్తగా కోన్న బైక్ ను తన ఇస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేశాడు. అది కూడా తప్పే..? అంటున్నారా...? విషయానికి వస్తున్నాం. దోని తన కోత్త బైక్ ను రాంచీలోని రోడ్లపై నడుపుతూ ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించాడు. దీంతో రాంచీ ట్రాఫిక్ ఫోలీసులు ఆయనకు రూ.450లు జరిమానా విధించారు. ఇంతకీ ధోని ఎలా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు అంటున్నారా..? ధోనీ కొత్తగా కోన్న బుల్లెట్ కు నెంబర్ ప్లేట్ లేదని రాంచీ పోలీస్ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని రాంచీ ట్రాఫిక్ పోలీస్ సూపరింటెండెంట్ కార్తీక్ ధ్రువీకరించారు.
ఈ విషయం గురించి కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో రిజిస్టర్ కాని, మిస్సింగ్ నెంబర్ ప్లేట్స్ తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో ధోనీ బుల్లెట్ కు నెంబర్ ప్లేట్ లేదని గుర్తించామని తెలిపారు. దీంతో ఆయనపై జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కొన్ని సాంకేతిక కారణాల వలన జరిమానా విధించాం అని ట్రాఫిక్ ఎస్ పీ చెప్పారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్స్ట్రైకర్ ఎండ్లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more