భారత జట్టు ఇటీవలే ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ నెం.1 స్థానానికి తగ్గట్లే నేడు మొహాలీలో ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో వన్డేలో తన ఆటను ప్రదర్శించి, 5 వికెట్ల తేడాతో విజయం సాధించడమే కాకుండా, మరో వన్డే మిగిలి ఉండగానే సిరీస్ ని కైవసం చేసుకొని ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకుంది. భారత్ 47.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 258పరుగులు చేసి విజయం సాధించింది. రైనా 89 పరుగులు, జడేజా 21 పరుగులు, ధోని 19 పరుగులు, రోహిత్ శర్మ 83 పరుగులు, కోహ్లీ 26 పరుగులు ఇలా అందరూ సమిష్టిగా రాణించారు.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఏడు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్ ముందు ఇంగ్లండ్ 258 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ లో కుక్ 76, పీటర్సన్ 76, రూట్ 57 పరుగులతో రాణించారు. భారత బౌలర్లు జడేజాకు మూడు వికెట్లు, ఇశాంత్, అశ్విన్కు రెండేసి వికెట్లు దక్కాయి. తొలత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీంఇండియా బౌలర్లు మ్యాచ్లో చెలరేగి ఆడారు.
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more