నాలుగు దక్షిణాదిభాషల్లో 32 టీవీ చానల్స్, 45 ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ల తో ఇండియాలోనే బిగ్గెస్ట్ నెట్వర్క్ అయిన సన్ టీవీ మరో అద్భుతకార్యానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల బీసీసీఐ రద్దు చేసిన డెక్కన్ చార్జర్స్ స్థానంలో ఏర్పాటు చేయబోయే నూతన హైదరాబాద్ ఐపీఎల్ ఫ్రాంచైజీని సన్ టీవీ గ్రూప్ దక్కించుకుంది. మొత్తం పదేళ్ల కాలానికి గాను 850 కోట్ల రూపాయల మొత్తాన్ని చెల్లించిన సన్ గ్రూప్.. జట్టును సొంతం చేసుకుంది. డెక్కన్ చార్జర్స్ అనుభవం నేపథ్యంలో నిబంధనలు కఠినతరం చేసి బీసీసీఐ బిడ్డింగ్ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గడువు ముగిసింది. చివరకు హైదరాబాద్ జట్టును సన్ గ్రూప్ దక్కించుకున్నట్టు బీసీసీఐ వెల్లడించింది.
...avnk
(And get your daily news straight to your inbox)
Nov 29 | సువిశాలమైన క్రికెట్ మైదానంలో బంతులతో ఆటఆడే క్రికెటర్లు రియల్ లైఫ్ లో అమ్మాయిలతో కూడా ప్రేమాటలాడుతుంటారు. ఇప్పటికే చాలా మంది క్రికెటర్లు ప్రేమలో పడి పెళ్లిళ్లు కూడా చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. టీమ్ ఇండియా... Read more
Nov 28 | భారత క్రికెట్ దేవుడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కి ఇటీవలే గుడ్ బై చెప్పి ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. సచిన్ వీడ్కోలు సందర్భంగా ఒక్క... Read more
Nov 27 | భారత్ టూర్లో కనీసం ఒక్క టైటిల్ని అయినా గెల్చుకోవాలని చూస్తున్న విండీస్ ఆశల పై శిఖర్ ధావన్ వింధ్వంసకర బ్యాటింగ్ తో నీళ్ళు చల్లాడు. భారత్ కి అచ్చొచ్చిన విశాఖ స్టేడియంలోనే కుర్రాళ్ళను ఖంగుతినిపించిన... Read more
Nov 27 | భారత్-వెస్టిండీస్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు కాన్పూర్ లో జరుగుతున్న చివరి డే మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో... Read more
Nov 25 | జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన సీనియర్స్ దక్షిణాఫ్రికా జట్టు పర్యటన జట్టు సెలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయా అని ఎదురు చూసిన వారిలో కొంత మందికి చాలా ఏళ్ళ కల నెలవేరితే , కొంత మందికి... Read more