భారత్ అంచానాలకు మించి అభివృద్దిలో శరవేగంగా రాణిస్తుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెలువరించిన సంకేతాలతో దేశీయ స్టాక్మార్కెట్లు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఇదే అభివృద్ది కోనసాగితే ఈ ఆర్థిక సంవత్సరంలోనే భారత్ జీడిపి 8.5కు చేరుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసిన క్రమంలో దేశీయ సూచీలు లాభాల ర్యాలీని కొనసాగించాయి. మదుపరులు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో అన్ని సెక్టార్లు లాభాలను నమోదు చేసుకోగా, అధికంగా లోహం, ఇంధన, బ్యాంకింగ్, ఐటీ, ఎప్ ఎం జీ సీలకు చెందిన సూచీలు అధికంగా లాభాలను నమోదు చేసకున్నాయి.
ఈ నేపథ్యంలో సెన్సెక్స్ 271 పాయింట్లు లాభపడిన 28,930 వద్ద ముగియగా, 76 పాయింట్లు లాభపడిన నిఫ్టీ 8,776 వద్ద ముగిశాయి. కెయిర్న్ ఇండియా, సెసా స్టెర్త్లెట్, ఎన్టీపీసీ, హిందాల్కో, డీఎల్ఎఫ్ తదితర షేర్లు అధిక లాభాలు ఆర్జించాయి. టెక్ మహీంద్రా, మహింద్రా అండ్ మహింద్రా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తదితర షేర్లు నష్టాలు ఎదుర్కొన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ రూ. 62.55 ఉంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more