ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి మళ్లీ వచ్చారు. 2011 తరువాత ఇన్ఫోసిన్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు బాధ్యతల నుండి తప్పుకున్న ఈయన మరో సారి బోర్డు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఆ పదవిలో కొనసాగిన కె.వి.కామత్ తన పదవి నుంచి తప్పుకోవడంతో ఆ స్థానంలో నారాయణ మూర్తిని ఎంపిక చేశారు. గ్జిక్యూటీవ్ బోర్డులోని సభ్యులు ఆయన పేరును ఏకగ్రీవంగా ఆమోదిస్తూ శనివారం ఒక తీర్మానం చేసి ఆమోదించారు. ఈయన ఐదేళ్ళ పాటు ఈ పదవిలో కొనసాగుతారు. 1981 నుంచి 2002 వరకు సీఈఓగా పనిచేశారు. తాజాగా ఈనెల ఒకటో తేదీ నుంచి ఛైర్మన్గా విధులు నిర్వహించనున్నారు. ఈ ఐదేళ్ళ కాలం ఆయన యేడాదికి ఒక్క రూపాయి చొప్పున గౌరవ వేతనం పొందనున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more