హాజరాత్ శర్ఫుద్దీన్ షా విలయత్
ఇరాన్ నుండి భారతదేశానికి వచ్చిన పుణ్యాత్ముడు. ఈయన సన్నిధి (ఆలయం) మొత్తం నల్లని తేళ్ళతో నిండి ఉంటుంది. ఈ తేళ్ళు హానికరమైనవి కావు. మామూలుగా ఈ నల్లని జాతులకి చెందిన తేళ్ళు కుడితే చాలా నొప్పి ఉంటుంది. ఒక్కోసారి మరణం సంభవించవచ్చు. కానీ.. ఈ సన్నిధిలోని తేళ్లు మాత్రం కుట్టవు. అదే ఈ సన్నిధిలోని ప్రత్యేకత.