అంబ సాహిబ్ గురుద్వారా
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలిలో వుంది. 7వ సిక్కు గురువు గురు హరరాయ్ జి, తన ముత్తాత గురు అర్జన్ దేవ్ జికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఈ గురుద్వారా ప్రదేశాన్ని సందర్శించి భక్తులకు దీవెనలను ప్రసాదించినాడు. ఇక్కడున్న మిస్టరీయే మామిడి చెట్టు. ఈ చెట్టు సంవత్సరం పొడవునా తియ్యని మామిడి పండ్లను ఇస్తుంది.