బృహదేశ్వర దేవాలయం
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయం తంజావూరులో వుంది. ఈ ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది. అది ఏమిటంటే- గోధూళి వేళ ఈ ఆలయ ‘ఛాయలు’ కనిపించవు. సంవత్సరం పొడవునా.. ఏ రోజూ సాయంత్రం వేళ ఆలయ నీడలు భూమీద పడకపోవటం అంతుచిక్కని రహస్యం. శాస్త్ర పరిశోధకులు.. పురాతత్వ శాస్తజ్ఞ్రులు ఏ రీతిన చూసినా.. ఇప్పటికీ వీడని మిస్టరీగానే మిగిలింది.