హషిమా ఐల్యాండ్ (Hashima Island)
ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా మైనింగ్ కోసం ఈ ప్రాంతాన్ని నిర్మించారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మొత్తం కాంక్రీట్ తోనే దీన్ని నిర్మించారు. అయితే కాలక్రమంలో గనులు అయిపోవడం వల్ల ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడం జరిగింది. 1974లో మూతపడిన ఈ ప్రాంతం ‘‘దెయ్యాల ప్రదేశం’’గా పిలువబడుతోంది.