‘గోవిందుడు అందరివాడేలే’ వంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తెరకెక్కించిన టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీకి ఈ చిత్రం నిరాశనే మిగిల్చింది. సినిమా పరంగా ప్రేక్షాకాదరణ పొందినప్పటికీ కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా విజయం సాధించలేకపోయింది.
అయితే ఈ సినిమా తర్వాత కృష్ణవంశీ ఓ హర్రర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎప్పుడు తెలుగు సాంప్రదాయాలు, సంస్కృతులు, బంధాలు, భాంధావ్యాలకు పెద్ద పీట వేస్తూ తెరకెక్కించే కృష్ణవంశీ... ఈసారి మాత్రం భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్, నిర్మాత దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నారు.
ఇటీవలే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్ర్కిప్ట్ పనులు తుదిదశకు చేరుకున్నట్లుగా తెలిసింది. ప్రస్తుతం నటీనటుల ఎంపికలో కృష్ణవంశీ బిజీగా వున్నారు. ఈ చిత్రానికి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more