శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నటుడు సునీల్ తో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘జోష్’ ఫేం దర్శకుడు వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో జరుగుతున్నట్లుగా తెలిసింది.
అయితే ఈ చిత్రానికి తాజాగా ఓ టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘కృష్టాష్టమి’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందులో సునీల్ సరసన డింపుల్ చొపాడే హీరోయిన్ గా నటిస్తుంది.
మరి ఈ సినిమా సునీల్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓకే బంగారం’ చిత్రాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more