పెరుగుతున్న మొక్కకు ..నీళ్లు పోస్తాం? కానీ కష్టపడి పైకి ఎదుగుతున్న వ్యక్తిని కిందకు గుంజటానికి అనేక మంది వ్యక్తులు పుట్టగొడుగుళ్లా పుట్టుకొస్తారు? అలాంటి వారి ఎదుగుతున్న వ్యక్తి పై ఏడుపులు, పెడబొబ్బులు పెడుతూ.. తమ నోటీ దురదను తీర్చుకుంటారు. అలాంటి వారిలో .. ముఖ్యంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి .రాఘవులు ఒకరు అని చెప్పాలి. ఆయన కష్టపడకుండానే కట్నం కావాలని గోల చేస్తుంటాడు. ఆయన కంటే చిన్న వారు ఎదుగుతుంటే చూడలేని మనసు ఆయనకుందని రుజువు చేసుకున్నాడు. ఎందుకంటే రాష్ట్రం రాజకీయలలో .. ఎంతో సీనియర్ అయిన ఆయన తనకు కట్నం రావటంలేదని తెగ బాధపడిపోతున్నడని .. ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
ఇటీవల కాలంలో తిరుపతి ఎమ్మెల్యే మెగాస్టార్ చిరంజీవి .. తన స్వయంశక్తి మీద ఎదుగుతుంటే.. అది చూసిన రాఘవులకు కన్నుకుట్టిందని ఆయనే స్వయంగా మీడియా ముందు చెబుతున్నాడు. అంతే కాకుండా పిఆర్పీ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ఆయన కుళ్లి కుళ్లి ఎడుస్తున్నాడట. ఆ బాధను చరిత్రతో పెద్ద తప్పుగా భావించి .. రాఘువులు మనసు రగిలిపోతున్నాడని ఆయన అభిమానులు అంటున్నారు.
అసలే ములుగుతుంటే.. దాని ఇంకొ పెద్ద తాటిపడినట్లు రాఘువుల పరిస్థితి అయిందని అంటున్నారు. ఎందుకంటే .. చిరంజీవి తమ పార్టీని కాంగ్రెస్ వీలినం చేసి.. తన ఇద్దరికి మంత్రి పదవులు ఇప్పించి, రీసెంట్ గా మరొ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ విప్ బాధ్యతను అప్పగించిన వ్యక్తి చిరు చరిత్రలో నిలిచిపోయాడు. ఇలా వరుసగా ఎదుగుతున్న చిరు పై రాఘువులు ఎడుపులు ఎక్కువైనాయాని అంటున్నారు.
అయితే ఇటీవల విజయవాడలోని భవానీద్వీపాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన సంస్థకు సమర్పిం చడం.. పీఆర్పీని కాంగ్రెస్లో విలీ నం చేసినందుకు ప్రభుత్వం ఇచ్చిన కట్నమేనని సీపీఎం రాష్ర్ట కార్యదర్శి బి.వి. రాఘవులు అంటున్నాడట. ఈ ఒప్పందం విలీనానికి ముందే జరిగినట్టు చెబుతున్న మంత్రి వట్టి వసంతకుమార్ మాటలు ఒట్టిమాటలేనన్నారు. విశాఖలో ఆయున పీపీపీ పద్ధతిలో 25 ఏళ్ల లీజుకు భవానీ ద్వీపాన్ని రూ. 250 కోట్లకు గంటాకు కట్టబెట్ట డం ద్వారా ప్రభుత్వానికి వచ్చేది కేవలం రూ.50 కో ట్లేనని అన్నారు. ఆఖరి సంవత్సరంలో మంత్రి ఇచ్చే రూ.200 కోట్లను నమ్మక్కర్లేదని వ్యాఖ్యానించారు. ఏపీటీడీసీ ద్వారా ద్వీపాన్ని అభివృద్ధి చేసే ఆలోచనను విరమించుకున్న ప్రభుత్వం.. ప్రజాధనాన్ని లూటీ చేసినట్టేనన్నారు. ఇప్పటివరకూ ఉచితంగా, తక్కువ ధరలకు విక్రయించిన భూ కుంభకోణాలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారపార్టీ రాజకీయ లబ్దికోసమే ఏ ఒక్కర్నో విచారిం చడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అవసరాలకు సిబిఐను వాడు కుంటోందని విమర్శించారు.
రాఘువులు ఇలా మాట్లాడటం విడ్డురంగా ఉందని ప్రజలు అంటున్నారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నప్పడు జరిగిన కట్నలు గురించి రాఘువుల ఎందుకు మాట్లాడలేదని, ఆయనకు ఇప్పడు గుర్తుకు వచ్చిందా? అంటే రాఘువులకు కట్నం ముట్టినట్టులేదు కాబట్టి ఆయన ఈ విధంగా అంటున్నాడని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more