బాలీవుడ్ లో మరో విలక్షణ సినిమాకు అక్షయ్ కుమార్ ఓకే చెప్పాడు. కరణ్ జోహార్ తో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించటంతోపాటు అందులో హీరోగా యాక్ట్ చేయబోతున్నాడు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సారాఘరి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కబోతుంది.
అక్టోబర్ లోనే దీనిపై అఫీషియల్ ప్రకటన వెలువడింది కూడా. తొలుత అక్షయ్ కుమార్ హీరోగా.. సల్మాన్-కరణ్ జోహర్-అక్షయ్ కుమార్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్టు నుంచి సల్మాన్ ఇప్పుడు తప్పుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్షయ్ కుమార్ ప్రకటించాడు. ఈ ప్రాజెక్టులో సల్మాన్ లేడు. నేను, కరణ్ మాత్రమే నిర్మాతలుగా తీయబోతున్నాం అని పాడ్మన్ చిత్ర ప్రమోషన్లో అక్షయ్ చెప్పుకొచ్చాడు.
పాడ్మన్ రిలీజ్ అయ్యాక ఈ చిత్ర షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు అక్కీ ప్రకటించాడు. చిత్ర తారాగణం పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారంట. 2019 హోలీకి ఈ చిత్రం విడుదల కానుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more