తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మహానటి పేరుతో ఎవడే సుబ్రహ్మణ్యం దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ సమంతలు కీ రోల్స్ చేయబోతున్నారు.
ఉమెన్స్ డే సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు స్వప్న దత్ మరియు ప్రియాంక దత్ లు. తరాలను నిర్మించే స్త్రీ జాతి కోసం.. తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ అంటూ పోస్టర్ లో ఓ కొటేషన్ పెట్టారు. రీల్ లైఫ్లోనే కాదు రియల్ లైఫ్లోను ఎందరికో ఆసరాను అందించిన ఆ మహానటి గురించి తెలియని విషయాలను సుదీర్ఘంగా అధ్యయనం చేశామని, అందుకే కాస్త ఆలస్యం అయ్యిందని వారు వివరించారు.
తొలుత ఈ చిత్రం కోసం నిత్యామీనన్ ను సంప్రదించినప్పటికీ అది కుదరలేదని, చివరికి వేరే హీరోయిన్ తో అది కుదిరిందని చెప్పుకొచ్చారు. తెలుగుతోపాటు తమిళ్ లో కూడా నదిగయర్ తిలగం పేరిట ఈ చిత్రం బైలింగువల్ గా రూపుదిద్దుకుంటోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more