ఐదు పదుల వయస్సు ధాటినా ఏమాత్రం నాలో ఏ మాత్రం స్పీడు తగ్గలేదని నిరూపించడానికి, యువ హీరోలకు దీటుగా సినిమాల మీద సినిమాలు చేస్తున్న నాగార్జున ప్రస్తుతం దశరద్ దర్శకత్వంలో ‘గ్రీకు వీరుడు ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగు శరవేగంగా జరుగుతుంది. వేసవి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం ఆడియో ని ఈనెల 23వ తేదీన గ్రాండ్ గా జరపబోతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాటలను మొదట విజయవాడలో ఏర్పాటు చేయాలని భావించారు. కానీ నాగార్జున వైరటీ కోసం విశాఖ పట్నం బీచ్ లో ఏర్పాటు చేయమని చెప్పడంతో అక్కడ ఈ ఆడియోని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఆడియో కార్యక్రమానికి సినీ ప్రముఖులతో పాటు నాగార్జున, నయనతార, దశరద్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more