మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియోని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆడియోని అభిమానుల మధ్య కర్నూల్ లో నిర్వహించాలని భావించారు. ఈ ఆడియోకి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను కూడా ఆహ్వానించాలని భావించారు. అంత వరకు భాగానే ఉన్నా తాజాగా ఈ ఆడియోని కర్నూల్ లో కాకుండా హైదరాబాద్ లోనే నిర్వహించాలని భావిస్తున్నారట. దీనికి కారణం ఏంటయ్యా అంటే... కర్నూల్ పోలీసులు ఈ ఆడియో ఫంక్షన్ కి వచ్చే ప్రముఖులకు హై సెక్యూరిటీ ఇవ్వలేని చెప్పటమే కారణమట. అంతే కాకుండా వచ్చే ప్రముఖులు కర్నూల్ అంటే అంతగా ఆసక్తి చూపలేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు.
ఏదైతేనేమీ కర్నూల్ అభిమానులకు నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. ఈ నెల (మార్చి 9) న జరిగే ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని శిల్పాకళా వేధికలో అంగరంగా వైభవంగా నిర్వహించాడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more