చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ జడ్టీఈ నుంచి నుబియా బ్రాండ్లో మరో మోడల్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ సంస్థ ఇటీవలే నుబియా ఎన్2 స్మార్ట్ఫోన్ను విడుదల చేయగా.. తాజాగా నుబియా ఎం2ను శుక్రవారం తీసుకొచ్చింది. డ్యుయల్ కెమెరా ఫీచర్తో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ. 22,999గా నిర్ణయించింది. ఈ-కామర్స్ పోర్టల్ అమేజాన్లో ఈ నెల 10 నుంచి నుబియా ఎం2 వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
నుబియా ఎం2 ప్రత్యేకతలు
* 5.5 అంగుళాల డిస్ప్లే
* ఆండ్రాయిడ్ మార్ష్మాలో ఆపరేటింగ్ సిస్టమ్
* 4జీబీ ర్యామ్
* 64జీబీ ఇంటర్నల్ మెమొరీ
* 13 మెగాపిక్సెల్తో రెండు వెనుక కెమెరాలు
* 16 మెగాపిక్సెల్ ముందు కెమెరా
* 3630ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్ను తలపిస్తున్న ఈ బైక్ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more