దేశానికి చెందిన అర్థిక నేరగాళ్లు బాటలోనే మైనింగ్ బారన్ కూడా పయనించాడా.? అంటే అవునన్న అనుమానాలే కలుగుతున్నాయి. మద్యం వ్యాపార దిగ్గజం విజయ్ మాల్యా, నగల వ్యాపారి నిరవ్ మోదీల మాదిరిగానే కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ దిగ్గజం, బీజేపి నేత గాలి జనార్థన్ రెడ్డి కూడా వారినే ఫాలో అవుతూ.. అంచం ఎరచూపి అధికారిని లోంగదీసుకున్న కేసు నుంచి కాకుండా ఏకంగా పలు కేసుల్లో చిక్కుకోవడం ఇష్టం లేక దేశం దాటి పారిపోయారా.? అన్న అనుమానాలు వ్యక్తం అవతున్నాయి.
విదేశాలకు నిధులను మళ్లించిన కేసులో ఓ సంస్థను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ జాబితా నుంచి తప్పించేందుకు.. ఈడీకి చెందిన ఓ అధికారితో రూపాయలు 18 కోట్ల రూపాయల మేర ఒప్పందాలు కుదుర్చుకుని.. వాటిలో తొలివాయిదాగా రూపాయలు కోటి ఇచ్చారన్న అభియోగాల నేపథ్యంలో అతనిపై కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర నేర విభాగం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి అయనను అరెస్టు చేసేందుకు అన్వేషణ కోనసాగిస్తున్నాయి.
ఈడీ విభాగంలోని ఓ ఉన్నతాధికారిని లొంగదీసుకుని ఏకంగా కోటి రూపాయలు లంచం ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. దీంతో గాలి జనార్థన్ రెడ్డి కోసం అన్వేషణకు పోలీసులు రంగంలోకి దిగి అయన ఇంటిలో తనిఖీలు చేయగా, ఆయన ఇంట్లో గొడల మధ్య రహస్య లాకర్లు వున్నాయని కూడా అధికారులు గుర్తించి వాటిలో వేటిని దాచారన్న విషయమై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండు రోజులు గడుస్తున్నా గాలి జనార్థన్ రెడ్డి అచూకీ మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు. దీంతో గాలి జనార్థన్ రెడ్డి కూడా అర్థిక నేరస్థుల మాదిరిగానే విదేశాలకు పారిపోయారా అన్న అనుమానాలు అటు అధికారులతో పాటు ఇటు కర్ణాటక, మరీ ముఖ్యంగా బళ్లారి ప్రాంత ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more