వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి ఆంద్రలో ఉంటాలంటే భయమేస్తుందని ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ కు నరసిహంన్ కు చెప్పటం జరిగింది. అంటే చంద్రబాబు పాలన చూస్తే, ఆంధ్రలో ఉంటాలంటే జగన్ భయమేస్తుందని మీడియా సాక్షిగా చెప్పటం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు ఎక్కడ కాలు మోపితే ..అక్కడ వర్షాలు ఉండవని , వైసీపీ నేతలు, దొంగ భక్తి స్వాములు మీడియాలో గోల గోల చేసిన విషయం తెలిసిందే. ఇక ఆంధ్రలోని రైతులకు వర్షాన్ని చూసే భాగ్యం లేదని వైఎస్ జగన్ ఘంటపదంగా మీడియాలో చెప్పటంతో జరిగింది.
అంతేకాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నంత కాలం రాష్ట్రంలో వర్షాలు పడవని జగన్ ప్రచారం చేస్తూ తన పార్టీ నేతల చేత ప్రచారం చేయిస్తూ, కొత్త యాగం చేయటానికి సిద్దమయ్యారు. ఈరోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో..వరుణయాగం చేయాలని తన పార్టీ నేతలకు సూచించారు. అధినేత పిలుపు మేరకు వైసీపీ నేతలు భారీ ఎత్తున వరుణ యాగం చేయటానికి అన్నీ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ఇలా వరుణ యాగం చేసి, మేము వరుణయాగం చేయటం వల్లే..రాష్ట్రంలో వర్షాలు పడ్డాయని ప్రజల్లో మెప్పు పొందటానికి, చంద్రబాబు పై దుమ్మెత్తి పోయటానికి ఒక ఆయుధంగా పనికొస్తుందని భావించి జగన్ వరుణయాగానికి సిద్దమైనట్లు ఆ పార్టీ లోని సీనియర్ నేతలు అంటున్నారు. జగన్ ఎప్పుడు అయితే ఇలా అనుకున్నాడో , వెంటనే వరుణుడు భయపడి, పరుగులు పెట్టి, మేఘమాలతో కలిసి కన్నీరు పెట్టుకన్నారు. జగన్ యాగం చేస్తే మనకు అవినీతి మరకలు అంటుకుంటాయని కాబట్టి , వెంటనే తెలుగు రాష్ట్రాలల్లో మన ప్రభావం చూపిద్దాం అని వెంటనే భారీ వర్షాలు కురవటం మొదలుపెట్టాయి.
వైఎస్ జగన్ యాగం చేయటానికి ఒకరోజు ముందే వరుణ దేవుడు.. చంద్రబాబు పై ప్రేమ వర్షం కురిపించారు. దీంతో ఆంద్రప్రదేశ్ మొత్తం వర్షంతో తడిసి పోయింది. దీంతో రైతుల్లో కళ్లలో ఆనందం పొంగిపొర్లిపోయింది. నిన్నటి వరకు చంద్రబాబు కాలు మహిమ వల్ల వర్షలు పడలేదని చెప్పిన నేతలు, దొంగ భక్తి స్వామలు ఇప్పుడేమంటారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది అయితే జగన్ వర్షం కోసం యాగం చేస్తే, వరుణ దేవుడు అపవిత్రమవుతాడని భావించి, ముందుగానే మేఘమాల చంద్రబాబు పక్కన చేరి, ఇలా రుణం తీర్చుకుందని బాబు పై నమ్మకం ఉన్న స్వాములు, జ్యోతిష్యులు అంటున్నారు.
ఏమైన జగన్ కు టైం బాగలేదు.. అనుకున్నదొక్కటి .. అవుతున్నది మరొక్కటి అని ..వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. దాని ఉదాహరణ 2010 నుండి నేను ముఖ్యమంత్రి అవుతాను! నేనే ముఖ్యమంత్రి అని వీర గర్వంతో ప్రజల ముందు, మీడియా ముందు గాలి కబురులు చెప్పిన జగన్ పరిస్థితి చివరకు ఏమైందో అందరికి తెలుసు. అందుకే .. బలం ఉంది కదా అని బజారున పడితే.. ఇలాగే పరువుపోతుందని రాజకీయ మేథావులు అంటున్నారు. జగన్ లో ఎప్పుడు మార్పు వస్తుందో..ఏప్పుడు సీఎం అవుతాడోనని ఆ పార్టీలోని సీనియర్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more