వైఎస్ జగన్ లో ఉన్న మంచి మనిషి ఈరోజు బయటకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసినప్పుడు జగన్ స్పందించలేదు. అంటే బాబుతో మాట్లాడటం ఇష్టంలేక..ఫోన్ ఎత్తలేదని విమర్శలు పబ్లిక్ లో వినిపిస్తున్నాయి.
అయితే జగన్ ఆ సమయంలో బాబు ఫోన్ ను ఎందుకు రిసీవ్ చేసుకోకలేకపోయాడుఅనే దానికి వైసీపీ నాయకులు అనేక కారణాలు చెబుతున్నారు.జగన్ రాజమండ్రిలో ఉన్నట్లు చెబుతున్నారు.అక్కడ పార్టీ నేతలతో కలిసి సమావేశం అయినట్లు చెబుతున్నారు.
కానీ అసలు విషయం ఏమిటంటే..!చిన్న ఇగో ఫీలింగ్ తోనే..బాబు ఫోన్ ను ఎత్తలేదని పార్టీలోని కార్యకర్తలు అంటున్నారు. అయితే బాబు ఫోన్ చేసిన విషయం పై జగన్ పార్టీలోని సీనియర్ లతో చర్చించినట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుల ఒత్తిడి మేరకు జగన్ చంద్రబాబుకు రిటన్ ఫోన్ చేసినట్లు సమాచారం
ఇలా ఎందుకు జరిగిందంటే..!! చంద్రబాబు ఫోన్ ను ఎత్తని వైఎస్ జగన్ అంటూ..మీడియావారుజడివాన కూరిపించారు. దీంతో ప్రజలకు వైఎస్ జగన్ పై తప్పుడు సంకేతాలు వెళ్లే ఛాన్స్ బలంగా ఉందని, అసలే మనల్ని ప్రజలు నమ్మె పరిస్థితి లో లేరని, అందులో అధికారంలో లేదనే విషయాన్ని పసిగట్టిన సీనియర్ నాయకులు వెంటనే జగన్ తో సమావేశం అయ్యారు. జగన్ తల్లి విజయమ్మ కూడా చంద్రబాబుతో మాట్లాడమని తన కొడుకు జగన్ కు చెప్పినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
చంద్రబాబుతో.. మంచిగా ఉంటే.. రాబోయే రోజుల్లో మనకు మంచి ఫలితాలు వస్తాయని పార్టీలోని సినియర్ నేతలు ఒత్తిడి చేయటంతో జగన్ కు ఇష్టం లేకపోయిన ..చంద్రబాబు కు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ‘‘చంద్రబాబుది మిస్డ్ కాల్, జగన్ ది రిటర్న్ కాల్ ’’ గా ఉంటుందని ఆయన సన్నిహితులు చెప్పటంతో జగన్ లో ఉన్న ఇగో తొలగిపోయి.. ‘‘చెప్పండి.. చంద్రబాబు గారు ’’ అనే స్థాయికి ఎదిగిపోయారు.
దీంతో జగన్ నూతన ఉత్సహంతో.. చంద్రబాబు ఫోన్ కు .. లైన్ కలిపారు.. వెంటనే.. చంద్రబాబు ఫోన్ ఎత్తి..‘‘ హాలో.. ఎవరు? ..చంద్రబాబు గారు.. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సార్.., సారీ చంద్రబాబు గారు.. మీరు ఫోన్ చేసినప్పుడు ..నేను అందుబాటులేను చంద్రబాబు గారు.’’ సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి, ముఖ్యమంత్రి కానున్నందుకు.. నా అభినందానలు, ... ఇక ‘‘చెప్పండి...!! చంద్రబాబు గారు..! అనటంతో బాబు.. జగన్ గారు.. మీరు తప్పకుండా జూన్ 8 తేది ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని, మీతో పాటు.. అమ్మ.. విజయమ్మను కూడా తీసుకురావాలని జగన్ ను చంద్రబాబు కోరినట్లు(ఆహ్వానించినట్లు) తెలుస్తోంది. దీనికి జగన్ సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆదివారం గుంటూరులో జరిగే ప్రమాణా స్వీకారానికి వస్తామని చెప్పినట్లు సమాచారం.
దీంతో జగన్ పార్టీ నేతలు..కాస్త ఊపీరి పీల్చుకున్నారు. బాబు ప్రమాణా స్వీకారం మనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఉద్దేశంలోఉన్నట్లు సమాచారం. అయితే టిడిపి నాయకుల్లో కొత్త భయం పట్టుకుంది. జగన్, బాబు ప్రమాణ స్వీకారానికి వస్తే.. ఏం జరుగుతుందో, అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందోనని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమంది నేతలు మాత్రం ఒకే చోటు సీమాంద్ర నేతలను చూసుకొనే అవకాశం ఉంటుందని ఆనందపడుతున్నారు.
అసలే.. సీమాంద్ర లో వైసీపీ, టిడిపి కార్యకర్తల మద్య .. ఎండి గడ్డి వేస్తే.. పచ్చగా మారిపోతున్నయ విషయం తెలిసందే. ఇలాంటి సమయంలో జగన్ , చంద్రబాబు ప్రమాణా స్వీకారానికి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందదోనని, ముందు జాగ్రత్తగా.. భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇక జూన్ 8 తేది ఏం జరుగతుంతో చూద్దాం.
RS
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more